NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అన్నదాతలను నేరస్తుల్లా చూడకండి: కేంద్రంపై ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె ఫైర్ 
    తదుపరి వార్తా కథనం
    అన్నదాతలను నేరస్తుల్లా చూడకండి: కేంద్రంపై ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె ఫైర్ 
    అన్నదాతలను నేరస్తుల్లా చూడకండి: కేంద్రంపై ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె ఫైర్

    అన్నదాతలను నేరస్తుల్లా చూడకండి: కేంద్రంపై ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె ఫైర్ 

    వ్రాసిన వారు Stalin
    Feb 14, 2024
    05:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    MS Swaminathan's daughter: దిల్లీ సరిహద్దులో సమస్యలను పరిష్కరించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.

    ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించడంతో దిల్లీ సరిహద్దు రణరంగంగా మారింది.

    అయితే దిల్లీ సరిహద్దులో రైతులపై పోలీసుల వ్యవహరిస్తున్న తీరును హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌ కుమార్తె మధుర ఖండించారు.

    రైతులను నేరస్తుల్లా చూడోద్దని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌ను ఇటీవల కేంద్రం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే.

    ఈ క్రమంలో ఎంఎస్ స్వామినాథన్‌ను దిల్లీలోని పూసాలో గల ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మధుర స్వామినాథన్ మాట్లాడారు.

    దిల్లీ

    రైతుల సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి: మధుర

    పంజాబ్ రైతులు దిల్లీకి పాదయాత్రగా పోతుంటే, వారికి కోసం హర్యానాలో జైళ్లు సిద్ధం చేస్తున్నారని మధుర స్వామినాథన్ అన్నారు.

    వారిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వారు రైతులని, నేరస్థులు కాదని, ఆహార ప్రదాతలతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. వారిని నేరస్థులుగా చూడలేమన్నారు.

    దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలంతా రైతుల సమస్యకు పరిష్కారం కనుగొనాలని మధుర స్వామినాథన్ అన్నారు.

    ఇదిలా ఉంటే, సమస్యలపై చర్చించేందుకు రైతులను కేంద్ర ప్రభుత్వం చర్చలకు మరోసారి పిలిచింది. ప్రతిపక్షాల మాటలను నమ్మి తప్పటడుగులు వేయొద్దని రైతులకు కేంద్రం విజ్ఞప్తి చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    భారతరత్న
    పంజాబ్
    హర్యానా

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    దిల్లీ

    Delhi: దిల్లీలో దట్టమైన పొగమంచు..134 విమానాలు, 22 రైళ్లపై ఎఫెక్ట్, సున్నాకి దగ్గరగా దృశ్యమానత  భారతదేశం
    Dense Fog: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి  ఉత్తర్‌ప్రదేశ్
    Cab driver stabbed: దిల్లీలో క్యాబ్ డ్రైవర్‌ హత్య.. ఓవర్‌టేక్ చేయడానికి దారిఇవ్వలేదని  భారతదేశం
    Blinkit's Condom order: వీడు మామూలోడు కాదు.. 2023లో ఏకంగా 10వేల కండోమ్‌లు వాడేశాడు జొమాటో

    భారతరత్న

    Bharat Ratna : అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకి 70 ఏళ్లు.. ప్రారంభించింది ఎవరో తెలుసా లైఫ్-స్టైల్
    Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న' బిహార్
    Bharat Ratna: 'భారతరత్న' అవార్డును ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో తెలుసా?  బీజేపీ
     LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి 'భారతరత్న' నరేంద్ర మోదీ

    పంజాబ్

    ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్ వర్షాకాలం
    చండీగఢ్- మొహాలి సరిహద్దులో హై అలర్డ్ ; ఆగస్టు 15న ఖలిస్థాన్ గ్రూప్ 'కిమ్' ర్యాలీ  చండీగఢ్
    స్వాతంత్య్ర దినోత్సవ వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం; ఐదుగురు అరెస్టు  స్వాతంత్య్ర దినోత్సవం
    Pakistan: పాకిస్థాన్‌లో వ్యాన్‌ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది దుర్మరణం పాకిస్థాన్

    హర్యానా

    Haryana violence: వీహెచ్‌పీ ర్యాలీల్లో విద్వేషపూరిత ప్రసంగాలు లేకుండా చూడాలి: సుప్రంకోర్టు సుప్రీంకోర్టు
    రాష్ట్రంలో అందరికీ భద్రత కల్పించలేం: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్  మనోహర్ లాల్ ఖట్టర్
    హర్యానా మత ఘర్షణలపై స్పందించిన అమెరికా.. హింసకు దూరంగా ఉండాలని అన్ని వర్గాలకు విజ్ఞప్తి  అమెరికా
    మందుల కోసం వెళ్తే కారుకు నిప్పు.. తృటిలో కుమార్తెతో కలిసి తప్పించుకున్న మహిళా న్యాయమూర్తి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025