NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేంద్రం మరో కీలక నిర్ణయం.. కొత్త పార్లమెంట్‌లో సిబ్బందికి కొత్త యూనిఫాం
    తదుపరి వార్తా కథనం
    కేంద్రం మరో కీలక నిర్ణయం.. కొత్త పార్లమెంట్‌లో సిబ్బందికి కొత్త యూనిఫాం
    కొత్త పార్లమెంట్‌లో సిబ్బందికి కొత్త యూనిఫాం

    కేంద్రం మరో కీలక నిర్ణయం.. కొత్త పార్లమెంట్‌లో సిబ్బందికి కొత్త యూనిఫాం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 12, 2023
    05:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023 ఈనెల 18న ప్రారంభం కానున్నాయి.కొత్త పార్లమెంట్‌ లోకి వెళ్లే క్రమంలో సిబ్బంది ప్రత్యేకంగా యూనిఫాం ధరించనున్నారు.నిఫ్ట్ (NIFT) ప్రత్యేకంగా ఈ యూనిఫాంను రూపొందించింది.

    ఇది నెహ్రూ జాకెట్ మాదిరిగా ఊదా ఎరుపు రంగులో లేదా గులాబీ రంగులో ఉంటుంది. చొక్కాలు మాత్రం పువ్వుల డిజైన్‌తో ముదురు గులాబీ రంగులో ఉండనున్నాయి. పార్లమెంట్ ఉద్యోగులు ధరించే ప్యాంట్లు ఖాకీ రంగులో ఉండనున్నాయి.

    మరోవైపు ఉభయ సభల్లోనూ మణిపురి తలపాగాలు ధరించేలా డిజైన్ చేశారు.భద్రతా సిబ్బందికి సఫారీ సూట్లకు బదులు మిలటరీ దుస్తుల డిజైన్‌ ఉంటుందని తెలుస్తోంది.

    సెప్టెంబర్ 18న పాత భవనంలో తొలుత ప్రత్యేక సమావేశాలు ప్రారంభమై, వినాయక చవితిని పురస్కరించుకుని 19న కొత్త భవనంలోనే సమావేశాలను నిర్వహించనున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    భద్రతా సిబ్బందికి సఫారీ సూట్లకు బదులు మిలటరీ దుస్తులు

    New uniform for staff in new Parliament

    The new Parliament building is all ready to hold its first session next week with several changes, including new uniform for personnel deployed in both #LokSabha and #RajyaSabha. https://t.co/AE0LFTxzj7

    — The Times Of India (@timesofindia) September 12, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023

    ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  జమిలి ఎన్నికలు
    ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు  నరేంద్ర మోదీ
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ సోనియా గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025