NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / News Click: కశ్మీర్, అరుణాచల్‌లు భారతదేశంలో భాగం కావని న్యూస్‌క్లిక్ ప్రమోట్ చేసింది : పోలీసులు 
    తదుపరి వార్తా కథనం
    News Click: కశ్మీర్, అరుణాచల్‌లు భారతదేశంలో భాగం కావని న్యూస్‌క్లిక్ ప్రమోట్ చేసింది : పోలీసులు 
    కశ్మీర్, అరుణాచల్‌లు భారతదేశంలో భాగం కావని న్యూస్‌క్లిక్ ప్రమోట్ చేసింది : పోలీసులు కశ్మీర్, అరుణాచల్‌లు భారతదేశంలో భాగం కావని న్యూస్‌క్లిక్ ప్రమోట్ చేసింది : పోలీసులు

    News Click: కశ్మీర్, అరుణాచల్‌లు భారతదేశంలో భాగం కావని న్యూస్‌క్లిక్ ప్రమోట్ చేసింది : పోలీసులు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 05, 2023
    02:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'న్యూస్ క్లిక్' కార్యాలయంలో, ఆ సంస్థ ప్రాతికేయుల నివాసాల్లో దిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం మంగళవారం పెద్ద ఎత్తున్న సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

    చైనాకు అనుకూలంగా ప్రచారం నిర్వహించినందుకే ఈ పోర్టల్ కు ప్రత్యేక నిధులు అందుతున్నాయనే ఆరోపణలపై ఇది వరకే కేసు నమోదైన విషయం తెలిసిందే.

    తాజాగా కాశ్మీర్, అరుణాచల్ లు భారత్ దేశంలో భాగం కావని న్యూస్ క్లిక్ ప్రమోట్ చేసిందని దిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఆరోపణలు చేసింది.

    అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్, సింఘమ్ యాజమాన్యంలోని షాంఘైకి చెందిన స్టార్‌స్ట్రీమ్ కంపెనీకి చెందిన మరికొందరు చైనా ఉద్యోగులు ఈమెయిల్‌లను మార్చుకున్నారని వారు స్పష్టం చేశారు.

    Details

    న్యూస్ క్లిక్ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం

    భారత ప్రభుత్వ ప్రయత్నాలను అప్రతిష్టపాలు చేయడానికి ఒక తప్పుడు కథనం ప్రచురించిందని, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయడానికి పీపుల్స్ అలయన్స్ ఫర్ డెమోక్రసీ అండ్ సెక్యులరిజం (PADS) అనే గ్రూప్‌తో ప్రబీర్ పుర్కాయస్థ కుట్ర పన్నాడని స్పెషల్ సెల్ రిమాండ్ తెలిపింది.

    అంతకుముందు ఈ కేసులో న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, హెడ్ అమిత్ చక్రవర్తి అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

    ఈ కేసులో ప్రస్తుతం విచారణ కొనసాగుతుండటంతో మరిన్ని కీలక పరిమాణాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు! బంగారం
    Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో యువ నటుడు మృతి బాలీవుడ్
    Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు డిస్నీ
    Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్! ప్రభాస్

    దిల్లీ

    జీ20 సమ్మిట్ వేళ.. ఆన్‌లైన్ ఆర్డర్లు, డెలివరీలు, క్లౌడ్ కిచెన్‌లు బంద్  జీ20 సదస్సు
    China roller spoiler: జీ20 సమ్మిట్‌‌లో చైనా పాత్రపై అమెరికా ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు  జీ20 సదస్సు
    G-20 సమావేశం: ప్రపంచ దేశాధినేతల బస ఇక్కడే..ఏ హోటల్లో ఎవరు ఉంటారో తెలుసా ప్రపంచం
    G-20 SUMMIT : దిల్లీలో మూడు కూటముల ప్రపంచ అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025