NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / లోక్‌సభలో ద్రౌపది అంశంపై దుమారం.. అసెంబ్లీలో జయలలిత చీర లాగారని నిర్మలా కౌంటర్ 
    తదుపరి వార్తా కథనం
    లోక్‌సభలో ద్రౌపది అంశంపై దుమారం.. అసెంబ్లీలో జయలలిత చీర లాగారని నిర్మలా కౌంటర్ 
    అసెంబ్లీలో జయలలిత చీర లాగారని నిర్మలా కౌంటర్

    లోక్‌సభలో ద్రౌపది అంశంపై దుమారం.. అసెంబ్లీలో జయలలిత చీర లాగారని నిర్మలా కౌంటర్ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 10, 2023
    05:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మూడో రోజూ అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్‌సభ వేదికగా అధికార పక్షం, విపక్షాలే లక్ష్యంగా మాటల తుటాలు వదిలారు.

    ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు.1989లో తమిళ శాసనసభలో జయలలితకు జరిగిన ఘోర అవమానాన్ని గుర్తు చేస్తూ విపక్షాలపై మండిపడ్డారు.

    మాజీ సీఎం జయలలిత చీరను లాగి దారుణంగా అవమానపర్చారన్నారు.

    మహాభారతం చదివిన వారికి ఓ విషయం అర్థమవుతుందని, డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు. కానీ ద్రౌపది అంశంలో చివరికి నేరస్తులకే శిక్ష పడిందన్నారు. అలాగే మౌనంగా ఉన్నవారికీ శిక్ష పడిందని చెప్పుకొచ్చారు.

    హత్రాస్,కథువా, ఉన్నావ్, బిల్కిస్ బానో, రెజర్ల ధర్నాలపై కేంద్రం మౌనం వహించిందని, ఈ మేరకు శిక్షించబడతారని జోస్యం చెప్పారు.

    details

    జయలలితను డీఎంకే మరచిపోయిందా : నిర్మలా సీతారామన్

    1989 మార్చిలో తమిళనాడు శాసనసభలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేయాదల్చుకుంటున్నాను అని నిర్మలా సీతారామన్ సభలో అన్నారు.

    జయలలిత ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆమె చీరను లాగేశారని గుర్తు చేశారు.

    పవిత్ర సభలో చీర లాగినప్పుడు అధికార డీఎంకే సభ్యులు విద్రోహ చర్యను సమస్తూ ఆమెను చూసి హేళన చేశారని పేర్కొన్నారు. జయలలితను డీఎంకే మరచిపోయిందా అని ప్రశ్నించారు.

    ఆ రోజు జయలలిత ముఖ్యమంత్రి అయ్యే వరకు సభకు రానని భీష్మించారు. రెండేళ్లు గడిచాక తమిళనాడు ముఖ్యమంత్రిగా తిరిగొచ్చారు.

    సభలో మహిళ చీరను లాగిన వారు ఇవాళ ద్రౌపది గురించి మాట్లాడుతున్నారని నిలదీశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అసెంబ్లీలో జయలలితకు అవమానాన్ని గుర్తుచేసిన కేంద్రమంత్రి

    #WATCH | FM says, "I agree that women suffering anywhere - Manipur, Delhi, Rajasthan - will have to be taken seriously. No politics played. But I want to remind this entire House of one incident which happened on 25th March 1989 in Tamil Nadu Assembly. Then she hadn't become CM… pic.twitter.com/DRUTV4qeIg

    — ANI (@ANI) August 10, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిర్మలా సీతారామన్
    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    నిర్మలా సీతారామన్

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌లో చేరిక భారతదేశం
    'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా? భారతదేశం
    బడ్జెట్ 2023: మధ్యతరగతి వర్గంపై కొత్త పన్నులు విధంచలేదు: ఆర్థిక మంత్రి ఆర్థిక శాఖ మంత్రి
    కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం ఫైనాన్స్

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే దిల్లీ
    నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్‌,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    మణిపూర్ అమానుషంపై అట్టుడికిన పార్లమెంట్.. రేపటికి వాయిదా పడ్డ ఉభయ సభలు  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025