NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వీడియో:"మార్వెల్ ఆఫ్ ఇంజినీరింగ్" ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేని పరిచయం చేసిన నితిన్ గడ్కరీ  
    తదుపరి వార్తా కథనం
    వీడియో:"మార్వెల్ ఆఫ్ ఇంజినీరింగ్" ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేని పరిచయం చేసిన నితిన్ గడ్కరీ  
    వీడియో:"మార్వెల్ ఆఫ్ ఇంజినీరింగ్" ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేని పరిచయం చేసిన నితిన్ గడ్కరీ

    వీడియో:"మార్వెల్ ఆఫ్ ఇంజినీరింగ్" ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేని పరిచయం చేసిన నితిన్ గడ్కరీ  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 21, 2023
    12:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలతో మొట్టమొదటి ఎనిమిది లైన్ల హైవే గా ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది.

    NH నెంబర్ 8 పై ఉన్న శివ మూర్తి నుండి ప్రారంభమై ఖేర్కి దౌలా వద్ద ఈ నాలుగు లైన్ల ప్యాకేజీ ముగుస్తుంది.

    ఈ హైవే 563 కి.మీ వెడల్పుతోనిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం దేశంలో మొట్టమొదటిసారి 1200 చెట్లను తిరిగి నాటారు.

    ఈ ప్రాజెక్టు పూర్తయిన అనంతరం ఢిల్లీ-హర్యానా మధ్య రాకపోకలు మరింత మెరుగవుతాయి.ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన వీడియోను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అదివారం తన అధికారిక ఎక్స్ ఖాతాలో విడుదల చేస్తూ దాని కింద ఇంజినీరింగ్ ఘనత..ద్వారకాఎక్స్‌ప్రెస్‌వే..అత్యాధునికమైన కళాత్మక భవిష్యత్తుకు నాంది.. అంటూ కోట్ చేశారు.

    Details 

    సెక్టర్ 25లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తో కనెక్టివిటీ

    వీడియోలో చూపించిన ప్రకారం ద్వారకా నుండి మానేసర్ వరకు 15 నిముషాలు,మానేసర్ నుండి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు 20 నిముషాలు,ద్వారకా నుండి సింఘు బోర్డర్ వరకు 25 నిముషాలు,మానేసర్ నుండి సింఘు బోర్డర్ వరకు 45 నిముషాల ప్రయాణ సమయం ఉంటుందని కేంద్ర రవాణా శాఖ తెలిపింది .

    ఈ హైవే గనుక పూర్తయితే ద్వారకా సెక్టర్ 25లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తో కనెక్టివిటీని పెరుగుతుంది.

    అంతేకాకుండా భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యను కూడా నియంత్రించేందుకు ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి ఇరువైపులా మూడులైన్ల సర్వీసు రోడ్లను కూడా నిర్మించారు.

    Details 

     ఈఫిల్ టవర్ కంటే కూడా 30 రేట్లు ఎక్కువ 

    ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సుమారు రెండు లక్షల టన్నుల ఐరన్ ను వినియోగించారు.

    ఇది పారిస్ ఈఫిల్ టవర్ కంటే కూడా 30 రేట్లు ఎక్కువ. అలాగే, ఈ ప్రాజెక్టులో 20 లక్షల క్యూబిక్‌ మీటర్ల సిమెంట్‌ కాంక్రీటును ఉపయోగించారు.

    ఇంకో విశేషమేమంటే ప్రపంచ ప్రఖ్యాత దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో వినియోగించిన దానికంటే ఇది ఆరు రేట్లు ఎక్కువ .

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వీడియోని ట్వీట్ చేసిన గడ్కరీ 

    Marvel of Engineering: The Dwarka Expressway! A State-of-the-Art Journey into the Future 🛣#DwarkaExpressway #PragatiKaHighway #GatiShakti pic.twitter.com/Qhgd77WatW

    — Nitin Gadkari (@nitin_gadkari) August 20, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితిన్ గడ్కరీ

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    నితిన్ గడ్కరీ

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ ముంబై
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025