NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bihar: మహిళల విద్యపై చేసిన వ్యాఖ్యలపై నితీష్ కుమార్ క్షమాపణలు  
    తదుపరి వార్తా కథనం
    Bihar: మహిళల విద్యపై చేసిన వ్యాఖ్యలపై నితీష్ కుమార్ క్షమాపణలు  
    Bihar: మహిళల విద్యపై చేసిన వ్యాఖ్యలపై నితీష్ కుమార్ క్షమాపణలు

    Bihar: మహిళల విద్యపై చేసిన వ్యాఖ్యలపై నితీష్ కుమార్ క్షమాపణలు  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 08, 2023
    11:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్ అసెంబ్లీలో మహిళా విద్యపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు.

    ఈ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ తన ప్రకటన ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు.

    జనాభా నియంత్రణకు మహిళల్లో విద్య ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ నితీష్ కుమార్ మంగళవారం వివాదానికి తెర లేపారు.

    విద్యావంతులైన స్త్రీ తన భర్తను లైంగిక సంపర్కం సమయంలో ఎలా అడ్డుకోగలదో ఆయన రాష్ట్ర అసెంబ్లీలో స్పష్టమైన వివరణ ఇచ్చారు.

    కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే మాట్లాడుతూ నితీష్ అసెంబ్లీలో ఇలాంటి ప్రకటన చేయడం చాలా సిగ్గుచేటన్నారు. ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు ఉన్నారన్న ఆయన రాజీనామా చేసి వెంటనే వైద్యులను సంప్రదించాలన్నా

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అసెంబ్లీలో క్షమించమని కోరిన నితీష్ కుమార్ 

    #WATCH | "I take my words back, " says Bihar CM Nitish Kumar as opposition leaders protest inside Bihar Assembly pic.twitter.com/VbgolqAhYr

    — ANI (@ANI) November 8, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితీష్ కుమార్

    తాజా

    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా

    నితీష్ కుమార్

    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ తేజస్వీ యాదవ్
    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025