NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ 
    తదుపరి వార్తా కథనం
    Telangana: రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ 
    రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

    Telangana: రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 21, 2024
    01:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అర్హులైనా రుణమాఫీ కానీ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

    రుణమాఫీ కానీ రైతుల ఫిర్యాదులు స్వీకరించేందుకు అన్ని మండలకేంద్రాల్లో నోడల్ అధికారులను నియమించినట్లు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్‌రావు ప్రకటన జారీ చేశారు.

    రైతుల నుంచి కంప్లైంట్స్ స్వీకరించటంతో పాటు వాటిని పరిష్కరించి రైతులకు మాఫీ వర్తింపజేస్తామని చెప్పారు.

    రైతువేదికల్లోని రైతులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ ఆధార్‌ కార్డులోని సమాచారం,సంబంధిత బ్యాంకు వద్ద నమోదైన డేటాలో చిన్నచిన్న తప్పులు,రైతు పట్టాదారు పాస్‌పుస్తకాల సమస్యలుపేరు సరిగా లేకపోవడం వంటి ఫిర్యాదులను ఆయా మండలాల్లోని నోడల్‌ అధికారికి అందజేయాలన్నారు.

    మండల వ్యవసాయాధికారి కార్యాలయాలతో పాటు రైతువేదికల్లో మంగళవారం నుంచి ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    తెలంగాణ

    Telangana: పెద్ద అంబర్‌పేటలో పోలీసులు కాల్పులు.. ఎందుకంటే ? భారతదేశం
    Telangana: ప్రభుత్వ పాఠశాల అల్పాహారంలో బల్లి.. అస్వస్థతకు గురైన 35 మంది విద్యార్థులు  భారతదేశం
    Supreme Court: సుప్రీం కీలక తీర్పు.. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులు సుప్రీంకోర్టు
    Drugs case: రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..200 గ్రాముల కొకైన్ స్వాధీనం పోలీస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025