NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / IT Raids : జార్ఖండ్, ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ నివాసంలో సోదాలు.. రూ.100కోట్లకుపైగా నగదు సీజ్ 
    తదుపరి వార్తా కథనం
    IT Raids : జార్ఖండ్, ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ నివాసంలో సోదాలు.. రూ.100కోట్లకుపైగా నగదు సీజ్ 
    ఆదాయపు పన్ను శాఖ వర్గాల సమాచారం ప్రకారం,

    IT Raids : జార్ఖండ్, ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ నివాసంలో సోదాలు.. రూ.100కోట్లకుపైగా నగదు సీజ్ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 08, 2023
    05:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశాలో జార్ఖండ్‌ కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ ఎంపీ ధీరజ్‌ సాహు నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేపట్టింది.

    ఈ మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సదరు ఎంపీకి చెందిన ఇంట్లో ఐటీ శాఖ దాడులు చేసింది. ఈ మేరకు శుక్రవారం రూ. 100 కోట్లకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నాయి.

    ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.

    గత బుధవారం నుంచి ఒడిశా,జార్ఖండ్‌లోని సాహు నివాసాలపై ఆదాయపన్నుశాఖ దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో తాజాగా భారీ మొత్తంలో డబ్బు పట్టుబడటం దుమారం రేపుతోంది.

    ఒడిశాలోని బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌ ప్రాంగణాల్లో దాడులు కొనసాగుతాయని ఆదాయపు పన్ను శాఖ అధికార వర్గాలు వివరించాయి.

    సంబల్‌పూర్,బోలంగీర్, తితిలాగఢ్,బౌధ్,సుందర్‌ఘర్,రూర్కెలా,భువనేశ్వర్‌లో సోదాలు కొనసాగుతున్నాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రూ.100 కోట్లకు పైగా పట్టుబడ్డ నోట్ల గుట్టలు

    Income Tax Department raids at the premises of Boudh Distilleries in Jharkhand and Odisha enter third day. Rs 200 cr in cash seized. Counting of currency notes seized is still underway: Sources

    Baldev Sahu Infra Pvt Ltd company which is a group company of Boudh Distilleries,… pic.twitter.com/9TFLJVEmLN

    — Deccan 24x7 (@Deccan24x7) December 8, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఒడిశా

    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ
    ఒడిశా రైలు ప్రమాదంలో 237 మంది దుర్మరణం; 900మందికి గాయాలు  రైలు ప్రమాదం
    భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే  రైలు ప్రమాదం
    ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 18 రైళ్లు తాత్కాలికంగా రద్దు  రైల్వే శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025