NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / చండీగఢ్- మొహాలి సరిహద్దులో హై అలర్డ్ ; ఆగస్టు 15న ఖలిస్థాన్ గ్రూప్ 'కిమ్' ర్యాలీ 
    తదుపరి వార్తా కథనం
    చండీగఢ్- మొహాలి సరిహద్దులో హై అలర్డ్ ; ఆగస్టు 15న ఖలిస్థాన్ గ్రూప్ 'కిమ్' ర్యాలీ 
    'సిక్కు ఖైదీలను విడుదల చేయాలి'; ఆగస్టు 15న ఖలిస్థాన్ గ్రూప్ 'కిమ్' ర్యాలీ

    చండీగఢ్- మొహాలి సరిహద్దులో హై అలర్డ్ ; ఆగస్టు 15న ఖలిస్థాన్ గ్రూప్ 'కిమ్' ర్యాలీ 

    వ్రాసిన వారు Stalin
    Aug 14, 2023
    01:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పంజాబ్‌లోని ఖలిస్థానీ అనుకూల గ్రూప్ క్వామీ ఇన్సాఫ్ మోర్చా (కిమ్) కీలక ప్రకటన చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని 'బ్లాక్ డే'గా పాటించాలని పిలుపునిచ్చింది.

    అలాగే తమ సభ్యులు ఆగస్టు 15న చండీగఢ్ వైపు కవాతు చేస్తారని ప్రకటించింది.

    జైలు శిక్ష పూర్తయిన సిక్కు ఖైదీలను విడుదల చేయాలన్న డిమాండ్ మేరకు తాము ఈ ర్యాలీ చేయనున్నట్లు కిమ్ గ్రూప్ వెల్లడించింది.

    దీంతో చండీగఢ్, మొహాలీ పోలీసులు సరిహద్దులో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.

    దీంతో చండీగఢ్-మొహాలీ మార్గంలో వాహనాల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి.

    పంజాబ్‌లో 1990లో చెలరేగిన హింసలో అరెస్టైన సిక్కు ఖైదీలు మూడు దశాబ్దాలకు పైగా జైళ్లలో మగ్గుతున్నారు. దీంతో శిక్ష పూర్తయిన వారిని విడుదల చేయాలని కిమ్ డిమాండ్ చేస్తోంది.

    ఖలిస్థాన్

    ఆప్ ప్రభుత్వంపై 'కిమ్' ఒత్తడి

    2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన తర్వాత, సిక్కు ఖైదీలను విడుదల చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది.

    సిక్కు ఖైదీలను విడుదల చేయడంలో విఫలమైనందుకు ఆప్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు మంగళవారం నిరసనకారులు నలుపు, కుంకుమ జెండాలతో కవాతు చేస్తారని కిమ్ సభ్యులు తెలిపారు.

    సాధారణ జీవిత ఖైదు 14ఏళ్లు పూర్తి చేసిన 9మంది ఖైదీలను విడుదల చేయాలని కిమ్ డిమాండ్ చేస్తోంది.

    ఈ ఖైదీలలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో దోషి అయిన బల్వంత్ సింగ్ రాజోనా, 1993 దిల్లీ బాంబు పేలుళ్ల కేసులో దోషి దేవిందపాల్ సింగ్ భుల్లర్ ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    పంజాబ్

    'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు ఖలిస్థానీ
    అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా నాలుగు దేశాల్లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలు ఖలిస్థానీ
    అమృత్‌పాల్ సింగ్ వేషం మార్చుకున్నాడా? 7ఫొటోలను విడుదల చేసిన పంజాబ్ పోలీసులు ఖలిస్థానీ
    గురుద్వారాలో 45 నిమిషాలు గడిపిన అమృత్‌పాల్ సింగ్; అక్కడే బట్టలు మార్చుకొని పరార్ ఖలిస్థానీ

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    దిల్లీ మద్యం కేసు: 'ఈ నెల 26న విచారణకు రండి'; మనీష్ సిసోడియాను మళ్లీ సీబీఐ సమన్లు దిల్లీ
    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి దిల్లీ
    దిల్లీ కొత్త మేయర్‌గా ఆప్ నేత షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక దిల్లీ
    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ దిల్లీ

    తాజా వార్తలు

    భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు  జార్ఖండ్
    అమెరికా అధ్యక్షుడినైతే వారందరినీ దేశం నుంచి బహిష్కరిస్తా: ట్రంప్ సంచలన ప్రకటన  డొనాల్డ్ ట్రంప్
    టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చంద్రబాబు నాయుడు
    వినియోగదారులకు మరో కష్టం; భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు ఉల్లిపాయ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025