NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీలో విద్యుదాఘాతానికి మరొకరు బలి
    తదుపరి వార్తా కథనం
    దిల్లీలో విద్యుదాఘాతానికి మరొకరు బలి
    దిల్లీలో విద్యుదాఘాతానికి మరో బాలుడు బలి

    దిల్లీలో విద్యుదాఘాతానికి మరొకరు బలి

    వ్రాసిన వారు Stalin
    Jun 27, 2023
    06:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని రైల్వే స్టేషన్ సమీపంలో 34ఏళ్ల సాక్షి అహుజా విద్యుదాఘాతంతో మరణించిన ఘటన మరువక ముందే, మరో బాలుడు కరెంట్ షాక్ గురై చనిపోయాడు.

    జూన్ 25న న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న తైమూర్ నగర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 17ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

    భారీ వర్షాల కారణంగా వీధి అంతా నీటితో నిండిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో జరిగిన లోపం వల్ల ఆ బాలుడు కరెంట్ షాక్‌కు గురై ఉండొచ్చని అధికారులు ప్రాథమిక విచారణకు వచ్చారు.

    అయితే కచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    దిల్లీలో పెరుగుతున్న విద్యుత్ షాక్ మరణాలు

    Delhi | A 17-year-old boy died due to an electric shock in Taimoor Nagar on 25th June. Police officials on visiting the spot found that there was water accumulated in the street after rain and the boy died due to an electric shock

    — ANI (@ANI) June 27, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    విద్యుత్
    తాజా వార్తలు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    దిల్లీ

    మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట; అనారోగ్యంతో ఉన్న భార్యను కలవడానికి కోర్టు అనుమతి  మనీష్ సిసోడియా
    రెజర్ల ఆందోళన నుంచి తప్పుకున్న సాక్షి మాలిక్.. రైల్వే విధులకు హాజరు  రెజ్లింగ్
    మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ కి దిల్లీ హైకోర్టు నో మనీష్ సిసోడియా
    రక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు రక్షణ శాఖ మంత్రి

    విద్యుత్

    కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలంగాణ
    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం తాజా వార్తలు
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి అస్సాం/అసోం
    జమ్ముకశ్మీర్: కుప్వారాలో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం జమ్ముకశ్మీర్
    టీసీఎస్‌ను కుదిపేస్తున్న ఉద్యోగాల కుంభకోణం; రూ.100 కోట్ల అక్రమార్జన టాటా
    'Bharat Jodo' vs 'Bharat Todo': కాంగ్రెస్, బీజేపీ మధ్య సైద్ధాంతిక యుద్ధం: రాహుల్ గాంధీ  రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025