NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ
    భారతదేశం

    One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ

    One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 24, 2023, 12:42 pm 1 నిమి చదవండి
    One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ
    2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ

    2025 నాటికి టీబీ నిర్మూలనే లక్ష్యంగా భారత్ పని చేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ లక్ష్యం కంటే 5 సంవత్సరాలు ముందే భారత్ టార్గెట్‌ను చేరుకుంటుందని పేర్కొన్నారు. వారణాసిలో శుక్రవారం జరిగిన 'వన్ వరల్డ్ టీబీ సమ్మిట్'లో టీబీని అంతం చేసే దిశగా పురోగతి సాధించిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. భారతదేశం 'ఒకే భూమి, ఒకే ఆరోగ్యం' అనే విజన్‌ని కొంతకాలం క్రితం ప్రారంభించిందని ప్రధాని మోదీ చెప్పారు. ఇప్పుడు 'వన్ వరల్డ్ టిబి సమ్మిట్' ద్వారా భారతదేశం ప్రపంచ మంచికి సంబంధించిన మరొక తీర్మానాన్ని ప్రతిపాదిస్తోందన్నారు.

    టీబీ మందులు 80శాతం భారతదేశంలోనే తయారవుతున్నాయ్: మోదీ

    వారణాసిలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ హై కంటైన్‌మెంట్ లాబొరేటరీకి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, టీబీ రహిత సమాజాన్ని నిర్మించడంలో తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించిందన్నారు. 2018లో టీబీ రోగులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీని ప్రకటించినట్లు చెప్పారు. సుమారు 75 లక్షల మంది రోగులు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నట్లు పేర్కొన్నారు. టీబీ మందులు 80శాతం భారతదేశంలోనే తయారవుతున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ప్రపంచ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న భారత ఫార్మా రంగం ప్రతిభ సామర్థ్యానికి ఇది నిదర్శనం అన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    తాజా

    MI vs PBKS : అర్జున్ టెండుల్కర్ కి షాక్.. పంజాబ్ తో తలపడే ముంబై జట్టు ఇదే! ముంబయి ఇండియన్స్
    గాండీవధారి అర్జున నుండి తాజా అప్డేట్: థియేటర్లు దద్దరిల్లడానికి చెమటలు కారుస్తున్న వరుణ్ తేజ్  తెలుగు సినిమా
    ఈపీఎఫ్ అధిక పెన్షన్ దరఖాస్తు గడువు జూన్ 26వరకు పొడిగింపు  పెన్షన్
    ప్రపంచ పత్రికా స్వేఛ్ఛా దినోత్సవం 2023: చరిత్ర, ప్రాముఖ్యత, తెలుసుకోవాల్సిన విషయాలు  ముఖ్యమైన తేదీలు

    ఉత్తర్‌ప్రదేశ్

    పీఎఫ్‌ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్‌ఐఏ దాడులు ఎన్ఐఏ
    అతిక్ అహ్మద్ కార్యాలయంలో రక్తంతో తడిసిన క్లాత్, మెట్లపై బ్లెడ్ మరకలు, మారణాయుధాలు  తాజా వార్తలు
     అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్య ఎఫెక్ట్; ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్  తాజా వార్తలు
    గ్యాంగ్‌స్టర్ అతిక్ సోదరుల హత్యపై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ  సుప్రీంకోర్టు

    నరేంద్ర మోదీ

    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ  మన్ కీ బాత్
    'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం మన్ కీ బాత్
    కాంగ్రెస్ నన్ను 91సార్లు దుర్భాషలాడింది: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫైర్ కర్ణాటక

    ప్రధాన మంత్రి

    91ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్ల ప్రారంభంతో రేడియో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    'నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది': రిషి సునక్‌పై సుధా మూర్తి ఆసక్తికర కామెంట్స్ బ్రిటన్
    ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే
    కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే!  కేరళ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023