NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Ajay: 235మందితో ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకున్న రెండో విమానం 
    తదుపరి వార్తా కథనం
    Operation Ajay: 235మందితో ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకున్న రెండో విమానం 
    235మందితో ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకున్న రెండో విమానం

    Operation Ajay: 235మందితో ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకున్న రెండో విమానం 

    వ్రాసిన వారు Stalin
    Oct 14, 2023
    10:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధ నడుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఆపరేషన్ అజయ్‌లో భాగంగా భారతీయులను తరలిస్తోంది.

    ఈ నేథ్యంలో శనివారం 235మందితో కూడిన ప్రత్యేక విమనం ఇజ్రాయెల్ నుంచి దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయానికి చేరుకుంది. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

    అలాగే, ఇజ్రాయెల్ నుంచి 212 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి విమానం శుక్రవారం దిల్లీకి చేరుకోగా, శనివారం రెండో విమానం వచ్చింది.

    ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత రాయబార కార్యాలయం ఆన్ లైన్ డ్రైవ్‌ను చేప్టటింది.

    ఇందులో నమోదు చేసుకున్న వారిని తరలిస్తోంది. అంతేకాకుండా, ఈ తరలింపు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది.

    ఇజ్రాయెల్

    ఆదివారం కూడా భారతీయులు తరలింపు

    అక్టోబర్ 7న గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాలపై ఆకస్మిక దాడులు చేసిన విషయం తెలిసిందే.

    హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా రాకెట్లతో విరుచుకుపడుతోంది.

    ఈ క్రమంలో అక్కడ యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించింది.

    ఇదిలా ఉంటే, భారతీయుల తరలింపు ఆదివారం కూడా కొనసాగుతుందని ఇండియన్ ఎంబసీ పేర్కొంది.

    'ఆపరేషన్ అజయ్' చేపట్టిన భారత ప్రభుత్వానికి ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు కృతజ్ఞతలు తెలిపారు.

    ఇజ్రాయెల్‌లో దాదాపు 18వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. అందులో సంరక్షకులు, విద్యార్థులు, ఐటీ నిపుణులు, వజ్రాల వ్యాపారులు ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్ అజయ్‌
    ఇజ్రాయెల్
    హమాస్
    పాలస్తీనా

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    ఆపరేషన్ అజయ్‌

    Operation Ajay: 212 మందితో ఇజ్రాయెల్ నుండి మొదటి విమానం  ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    ఇజ్రాయెల్

    పాలస్తీనాపై ఇజ్రాయెల్ దళాల దాడి; 11మంది మృతి పాలస్తీనా
    ఇజ్రాయెల్‌లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు కోవిడ్
    న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు; నెతన్యాహు ప్రభుత్వానికి అల్టిమేటమ్ న్యాయ శాఖ మంత్రి
    ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు లెబనాన్

    హమాస్

    ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు  ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి.. అమెరికా-ఇరాన్ 6 బిలియన్ డాలర్ల ఒప్పందానికి లింకేంటి? అమెరికా
    ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి వెనుక ఇరాన్‌ హస్తం  ఇజ్రాయెల్
    ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులు ఎలా ఉన్నారు? కేంద్రం ఏం చెబుతోంది?  ఇజ్రాయెల్

    పాలస్తీనా

    ఇజ్రాయెల్‌‌లో యుద్ధ మేఘాలు.. గాజా నుంచి 5,000 రాకెట్లు ప్రయోగించిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్
    India issues advisory : ఇజ్రాయెల్‌‌లో భారతీయులకు కేంద్రం కీలక సూచనలు  ఇజ్రాయెల్
    హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ మేయర్ సహా 22 మంది మృతి  ఇజ్రాయెల్
    ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. ఇరు దేశాల్లో 500 మందికి పైగా మృతి  ఇజ్రాయెల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025