NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎర్రకోటలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీ.. మాజీ ప్రధానుల సేవలను గుర్తుచేసుకున్న ఖర్గే
    తదుపరి వార్తా కథనం
    ఎర్రకోటలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీ.. మాజీ ప్రధానుల సేవలను గుర్తుచేసుకున్న ఖర్గే
    ఎర్రకోటలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీ

    ఎర్రకోటలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీ.. మాజీ ప్రధానుల సేవలను గుర్తుచేసుకున్న ఖర్గే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 15, 2023
    11:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా స్వాతంత్ర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.

    ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గైర్హాజరయ్యారు.

    ఈ నేపథ్యంలో అతిథుల కోసం వీవీఐపీ గ్యాలరీలో ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఖర్గే కుర్చీ ఖాళీగా కనిపించింది. అనారోగ్యం కారణంగానే ఈ వేడుకలకు ఖర్గే రాలేకపోయారని కాంగ్రెస్ ప్రకటించింది.

    మరోవైపు దేశ ప్రజలందరికీ ఖర్గే 77వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మన దేశానికి ఆత్మ అని, దేశ ఐక్యత, సమగ్రత, ప్రేమ, సోదరభావం, సామరస్యం కోసం ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్వేచ్ఛను తాము సమర్థిస్తామన్నారు. ఈ మేరకు ప్రమాణం చేస్తున్నట్లు చెప్పారు.

    DETALS

    బీజేపీ మాజీ ప్రధాని వాజ్ పేయీ సేవలనూ గుర్తుచేసిన ఖర్గే

    స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీని ఉద్దేశించి ఖర్గే విమర్శలు సంధించారు. ట్విట్టర్లో వీడియో సందేశంలో భాగంగా దేశ ప్రగతి కోసం మాజీ ప్రధాన మంత్రుల సేవలను గుర్తుచేసుకున్నారు.

    తొలి ప్రధాని నెహ్రూ, ఇందిరా గాంధీ, లాల్‌ బహదూర్ శాస్త్రి, రాజీవ్‌ గాంధీ, మన్మోహన్ సింగ్ పేర్లను వీడియోలో ప్రస్తావించారు. బీజేపీ మాజీ ప్రధాని వాజ్‌పేయీ సేవలను సందేశంలో ప్రస్తావించారు.

    ప్రస్తుతం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి సంస్థలు ప్రమాదంలో ఉన్నట్లు ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. విపక్షాల గొంతు నొక్కేందుకు సాధనాలను వెతికి మరీ ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర సంస్థలు ఐటీ, సీబీఐ, ఈడీలతో పాటు భారత ఎన్నికల సంఘాన్నీ బలహీనపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఖర్గే

    आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ व बधाई।

    लोकतंत्र और संविधान हमारी देश की आत्मा है।

    हम यह प्रण लेते हैं कि हम देश की एकता और अखंडता के लिये, प्रेम और भाईचारे के लिए, सौहार्द और सद्भाव के लिए लोकतंत्र और संविधान की स्वतंत्रता क़ायम रखेंगे।

    जय हिन्द 🇮🇳 pic.twitter.com/d5EurpcRNM

    — Mallikarjun Kharge (@kharge) August 15, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మల్లికార్జున ఖర్గే
    కాంగ్రెస్
    స్వాతంత్య్ర దినోత్సవం
    నరేంద్ర మోదీ

    తాజా

    Motivation : విజయం కావాలంటే... ముందు నిన్ను నువ్వు నమ్ముకో! జీవనశైలి
    Cannes 2025: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అదిరిపోయిన జాన్వీకపూర్‌ లుక్.. ఫొటోలు వైరల్‌ జాన్వీ కపూర్
    Golden Temple: స్వర్ణ దేవాలయంలో గగనతల రక్షణ తుపాకుల మోహరింపు వార్తలు.. ఖండించిన భారత సైన్యం అమృత్‌సర్
    Gold Rates: ఒక్కరోజులోనే షాక్.. బంగారం ధర రూ.2,400 పెంపు బంగారం

    మల్లికార్జున ఖర్గే

    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కాంగ్రెస్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    రాహుల్ కోసం నా బంగ్లాను ఖాళీ చేస్తా: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే రాహుల్ గాంధీ
    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    కాంగ్రెస్

    బెంగుళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో దఫా సమావేశం వాయిదా; కారణం ఇదే బెంగళూరు
    బెంగళూరులో విపక్షాల రెండో భేటీకి సోనియాగాంధీ.. 16న దిల్లిలో విపక్ష నేతలకు ప్రత్యేక విందు సోనియా గాంధీ
    పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నెలకోల్పుతాం: భట్టి విక్రమార్క భట్టి విక్రమార్క మల్లు

    స్వాతంత్య్ర దినోత్సవం

    Independence Day 2023: పోస్టాఫీస్లుల్లో త్రివర్ణ ప్రతాకం; రూ.25లకే విక్రయిస్తున్న కేంద్రం  తాజా వార్తలు
    'వోడాఫోన్ ఐడియా' యూజర్స్ కోసం స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌ ఐడియా
    Independence Day Special: జాతీయ జెండా ఎగరవేసేవారు కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే  భారతదేశం
    Independence Day: 'డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోండి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు ప్రధాన మంత్రి

    నరేంద్ర మోదీ

    రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    మణిపూర్ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. దోషులు తప్పించుకోలేరని హెచ్చరిక  భారతదేశం
    రెండో రోజూ రూల్స్ 267, 176లపై దుమారం.. ప్రధానికి ఖర్గే ఘాటు ప్రశ్నలు మల్లికార్జున ఖర్గే
    PM Modi: యూపీఏ 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్'తో దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ విచ్ఛిన్నం: ప్రధాని మోదీ  యూపీఏ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025