NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pak Army : నియంత్రణ రేఖను దాటొచ్చి పాక్‌ ఆర్మీ కాల్పులు.. దీటుగా బదులిచ్చిన భారత్
    తదుపరి వార్తా కథనం
    Pak Army : నియంత్రణ రేఖను దాటొచ్చి పాక్‌ ఆర్మీ కాల్పులు.. దీటుగా బదులిచ్చిన భారత్
    నియంత్రణ రేఖను దాటొచ్చి పాక్‌ ఆర్మీ కాల్పులు.. దీటుగా బదులిచ్చిన భారత్

    Pak Army : నియంత్రణ రేఖను దాటొచ్చి పాక్‌ ఆర్మీ కాల్పులు.. దీటుగా బదులిచ్చిన భారత్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 02, 2025
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తత ఏర్పడింది.దాయాది దేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

    జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (LOC) వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.

    ''ఏప్రిల్ 1న కృష్ణ ఘాటి సెక్టార్ వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లు చేసింది. ఈ సమయంలో మందుపాతర పేలింది. అనంతరం పాక్ సైన్యం కాల్పులు జరిపి ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైన్యం సముచితంగా ప్రతిస్పందించింది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉంది'' అని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

    అయితే, ఈ ఘటనకు సంబంధించిన ప్రాణనష్టం వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నియంత్రణ రేఖను దాటొచ్చి పాక్‌ ఆర్మీ కాల్పులు

    In yet another instance of cross-border tensions, the #PakistanArmy violated the ceasefire agreement by firing at Indian positions across the Line of Control (LoC).

    The firing started in the Krishna Ghati (KG) sector of #JammuAndKashmir’s #Poonch district

    Know more 🔗… pic.twitter.com/7kvNxMJYli

    — The Times Of India (@timesofindia) April 2, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    పాకిస్థాన్

    తాజా

    Maharashtra: ఫడ్నవిస్ మంత్రివర్గంలో భుజ్‌బాల్.. ఇవాళే ప్రమాణ స్వీకారం మహారాష్ట్ర
    Vishal-Sai Dhansika: విశాల్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. బర్త్‌డే రోజునే వెడ్డింగ్‌ విశాల్
    Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య లాజిస్టిక్‌ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక  హైదరాబాద్
    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్

    జమ్ముకశ్మీర్

    Quicksplained: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందిన ఫాంటమ్.. 'నిజమైన హీరో' భారతదేశం
    Encounter: అనంత్‌నాగ్, శ్రీనగర్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం ఉగ్రవాదులు
    Srinagar: టూరిజం కార్యాలయం సమీపంలో గ్రెనేడ్‌తో ఉగ్రవాదులు దాడి.. 10 మందికి గాయలు  శ్రీనగర్
    Jammu-Kashmir: ఆర్టికల్ 370పై జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో యుద్ధవాతావరణం  ఆర్టికల్ 370

    పాకిస్థాన్

    Indian fisherman: పాకిస్థాన్ జైలు నుంచి 22 మంది భారత జాలర్ల విడుదల ఇండియా
    ICC: భారత్ vs పాక్ మ్యాచ్‌కు ముందు కొత్త వివాదం.. ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు! ఐసీసీ
    Champions Trophy: పాకిస్థాన్‌లో ఊహించని ఘటన.. స్టేడియంలో మారుమోగిన 'జనగణమన'! ఛాంపియన్స్ ట్రోఫీ
    IND vs PAK:నేడు భారత్, పాక్ హైవోల్టేజ్ మ్యాచ్.. ఎవరు పైచేయి సాధిస్తారో? టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025