NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / IND vs PAK: పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ.. నిధుల విడుదలపై భారత్ అభ్యంతరం..
    తదుపరి వార్తా కథనం
    IND vs PAK: పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ.. నిధుల విడుదలపై భారత్ అభ్యంతరం..
    పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ.. నిధుల విడుదలపై భారత్ అభ్యంతరం..

    IND vs PAK: పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ.. నిధుల విడుదలపై భారత్ అభ్యంతరం..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 04, 2025
    03:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం గట్టి అభ్యంతరం వ్యక్తం చేసింది.

    ఇప్పటికే గత నెలలో పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఒక బిలియన్ డాలర్ల నిధుల ప్యాకేజీ (సుమారుగా రూ. 8,500 కోట్లు) విడుదల చేసిన విషయం తెలిసిందే.

    అయితే ఈ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుతుందని భారత్ ఆరోపిస్తోంది.

    అయినా తాజాగా ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) కూడా పాకిస్తాన్‌కు 800 మిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని మంజూరు చేసింది.

    వివరాలు 

    భారత్ తీవ్ర అసంతృప్తి

    ఈ పరిణామాలపై కూడా భారత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

    2018లో పాకిస్తాన్ జీడీపీతో పోలిస్తే పన్నుల ఆదాయం 13 శాతంగా ఉన్నప్పటికీ, 2023 నాటికి అది కేవలం 9.2 శాతానికి పడిపోవడం, మరోవైపు ఆ దేశ రక్షణ ఖర్చులు పెరిగిపోవడం పాక్ ఆర్థిక స్థితి మరింత క్షీణించడానికి కారణమవుతుందని భారత్ అభిప్రాయపడింది.

    అంతేకాక, ఆసియా అభివృద్ధి బ్యాంకు సహా ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి వచ్చే నిధులను పాకిస్తాన్ అభివృద్ధి కార్యక్రమాలకు కాకుండా సైనిక అవసరాలకే వినియోగిస్తున్నదని భారతదేశం ఆరోపించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    IND vs PAK: పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ.. నిధుల విడుదలపై భారత్ అభ్యంతరం.. పాకిస్థాన్
    Narendra Modi: ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై తొలిసారి రైలు ప్రయాణం.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం నరేంద్ర మోదీ
    Hyderabad: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ట్రావెల్‌ బ్యాగ్‌లో మహిళ మృతదేహం కలకలం హైదరాబాద్
    Motivational: అనుకున్నది సాధించాలంటే.. ముప్పయ్యేళ్ల లోపు మీకున్న ఈ చెడు అలవాట్లు వదిలేయండి ప్రేరణ

    పాకిస్థాన్

    Attaullah Tarar : కాల్పుల ఉల్లంఘన ఆరోపణలు నిరాధారం.. పాక్‌ మంత్రి ప్రకటన అంతర్జాతీయం
    operation sindoor: పుల్వామాలో వ్యూహం మేమే అమలు చేసాం : పాక్‌ వాయుసేనాధికారి అంతర్జాతీయం
    Operation Sindoor: మే 12న భారత్-పాక్ మధ్య హాట్‌లైన్‌లో చర్చలు భారతదేశం
    Operation Sindoor: 'మా యుద్ధవిమానం నేలకూలింది'.. పాకిస్థాన్  భారత సైన్యం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025