NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kolusu Parthasarathy: లబ్ధిదారులకు ఇబ్బంది రాకుండా పింఛన్లు పంపిణీ 
    తదుపరి వార్తా కథనం
    Kolusu Parthasarathy: లబ్ధిదారులకు ఇబ్బంది రాకుండా పింఛన్లు పంపిణీ 
    లబ్ధిదారులకు ఇబ్బంది రాకుండా పింఛన్లు పంపిణీ

    Kolusu Parthasarathy: లబ్ధిదారులకు ఇబ్బంది రాకుండా పింఛన్లు పంపిణీ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 05, 2025
    04:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ సమాచారశాఖ మంత్రి పార్థసారథి పింఛను పంపిణీలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పింఛన్లు అందించే బాధ్యత అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు.

    అమరావతిలో మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల పంపిణీలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. అకాల వర్షాలు, పంట నష్టంపై సీఎం సమీక్ష నిర్వహించారని, కొన్ని ప్రాంతాల్లో ధాన్యం తడిసిన విషయాన్ని కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు.

    'రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. ప్రతి రైతూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

    ధాన్యం ఎలా ఉన్నా ప్రభుత్వం వాటిని కొనుగోలు చేస్తుంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని పార్థసారథి పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    WHO: 'ప్రజలు బాధపడుతున్నారు'.. గాజాపై ఇజ్రాయెల్ 'కరుణ' చూపించాలి : డబ్ల్యూహెచ్‌వో చీఫ్  విజ్ఞప్తి   ప్రపంచ ఆరోగ్య సంస్థ
    Motivation : ప్రయత్నం నీదైతే… గెలుపు కూడా నీదే! జీవితం
    Kiran Abbavaram: తండ్రైన మరో నటుడు .. మగబిడ్డకు జన్మనిచ్చిన రహస్య .. ఫొటో షేర్‌ చేసిన నటుడు కిరణ్ అబ్బవరం
    Bitcoin: దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. 1,11,000 డాలర్లకు బిట్‌కాయిన్‌ క్రిప్టో కరెన్సీ

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: TCSకు 21.6 ఎకరాల భూమి కేటాయించిన ఎపి ప్రభుత్వం  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
    Election Commission: ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. మే 9న పోలింగ్! ఎన్నికల సంఘం
    Andhra Pradesh: పెట్రోల్‌ బంకుల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు అమరావతి
    Inflation: తెలుగు రాష్ట్రాలకు ఊరట.. మార్చిలో అతి తక్కువ ద్రవ్యోల్బణం! ద్రవ్యోల్బణం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025