NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Phone Tapping: అత్యవసర పరిస్థితుల్లోనే ఫోన్ ట్యాపింగ్‌.. కేంద్రం కొత్త నిబంధనలు
    తదుపరి వార్తా కథనం
    Phone Tapping: అత్యవసర పరిస్థితుల్లోనే ఫోన్ ట్యాపింగ్‌.. కేంద్రం కొత్త నిబంధనలు
    అత్యవసర పరిస్థితుల్లోనే ఫోన్ ట్యాపింగ్‌.. కేంద్రం కొత్త నిబంధనలు

    Phone Tapping: అత్యవసర పరిస్థితుల్లోనే ఫోన్ ట్యాపింగ్‌.. కేంద్రం కొత్త నిబంధనలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 08, 2024
    10:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐజీ లేదా ఆపై స్థాయి పోలీసు అధికారుల ఫోన్లను అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ ట్యాపింగ్‌ చేయోచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

    ఈ మేరకు టెలీకమ్యూనికేషన్ల శాఖ శుక్రవారం కొత్త నిబంధనలను జారీ చేసింది.

    ఈ నిబంధనల ప్రకారం, ట్యాపింగ్‌ ఆదేశాలు జారీ చేసిన అధికారి ఆగిన ఏడు పని దినాల్లో ఆ ఆదేశాలు నిజమైనవేనని నిర్ధారించకపోతే, ట్యాపింగ్‌ ద్వారా సేకరించిన సమాచారాన్ని వాడకూడదని పేర్కొంది.

    ఈ సమాచారానికి సంబంధించిన పత్రాలను రెండు పనిదినాల్లో ధ్వంసం చేయాలని ఆదేశించింది.

     Details

    రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ కార్యదర్శితో సమీక్షించాలి

    మరొక కీలక అంశం ప్రకారం, మారుమూల ప్రాంతాల్లో ఫోన్‌ ట్యాపింగ్‌ ఆదేశాలు జారీ చేయడం కష్టమైతే, ఆ అధికారి తరువాతి స్థానంలో ఉన్న అధికారి (ఐజీ ర్యాంకుకు తగ్గని వారు) ఆదేశాలు జారీ చేయవచ్చని పేర్కొంది.

    కేంద్రస్థాయిలో ఫోన్‌ ట్యాపింగ్‌ ఆదేశాలను క్యాబినెట్‌ కార్యదర్శి, న్యాయశాఖ, టెలికాం శాఖల కార్యదర్శులతో కూడిన కమిటీ సమీక్షిస్తే, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ కార్యదర్శి, న్యాయ, హోంశాఖల కార్యదర్శులతో కూడిన కమిటీ సమీక్షించాలని సూచించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    ఇండియా

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    కేంద్ర ప్రభుత్వం

    PM e-DRIVE: రూ. 10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌ను ఆమోదించిన కేబినెట్ నరేంద్ర మోదీ
    Port Blair New Name: పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇది కొత్త పేరు అమిత్ షా
    Elections: జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్ రామ్‌నాథ్‌ కోవింద్‌
    NPS Vatsalya :  'ఎన్‌పీఎస్ వాత్సల్య' ప్రారంభం.. అర్హతలు, ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోండి! నిర్మలా సీతారామన్

    ఇండియా

    Delhi: దిల్లీలో మెట్రో ప్రయాణికులకు కొత్త బైక్‌ టాక్సీ సేవలు దిల్లీ
    Chennai : చెన్నైలో దారుణం.. తల్లికి సరైన వైద్యం చేయలేదని వైద్యుడిని కత్తితో పొడిచిన కొడుకు  తమిళనాడు
    Coaching Centres: కోచింగ్‌ సెంటర్లకు హెచ్చరిక.. '100 శాతం సెలెక్షన్' ప్రకటనలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం
    Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు మృతి ఛత్తీస్‌గఢ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025