NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Ponds : రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రణాళికలు.. 38వేల చెరువులకు మహర్దశ
    తదుపరి వార్తా కథనం
    AP Ponds : రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రణాళికలు.. 38వేల చెరువులకు మహర్దశ
    రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రణాళికలు.. 38వేల చెరువులకు మహర్దశ

    AP Ponds : రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రణాళికలు.. 38వేల చెరువులకు మహర్దశ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 25, 2024
    12:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నారు.

    అన్ని చెరువులను నీటితో నింపాలని ఆదేశాలను జారీ చేస్తూ జలవనరుల శాఖకు దిశానిర్దేశం చేశారు.

    తాజాగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, చిన్న నీటి వనరుల విభాగం అధికారులతో సమీక్షా నిర్వహించారు.

    ఏం చేస్తే చెరువులను నింపొచ్చొ, వాటికి అనుగుణంగా ప్రణాళికలు చేయాలన్నారు. ముఖ్యంగా సాగు, తాగునీటిని అందుబాటులో ఎలా తేవాలో అనే దానిపై అధికారులతో చర్చించారు.

    నదులు, రిజర్వాయర్లను జలాలతో నింపేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు.

    Details

    రాష్ట్రవ్యాప్తంగా 38,445 చిన్న చెరువులు

    రాష్ట్రవ్యాప్తంగా 38,445 చిన్న చెరువులు ఉన్నాయి. వీటిలో నీటి నిల్వ సామర్థ్యం 206.22 టీఎంసీలుగా ఉంది.

    ఈ చెరువుల కింద 25.60 లక్షల ఎకరాలు సాగయ్యే ఆయకట్టు ఉంది. ఈ ఏడాది ఓ మోస్తరు వర్షాలు కురిసినా ఈ చెరువులన్నీ పూర్తిగా నిండలేదు.

    మొత్తం నిల్వ సామర్థ్యంలో ఇది 37.12 శాతం మాత్రమే. ఈ పరిస్థితుల్లో చెరువులన్నీ నింపితే సమీపంలో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు.

    చెరువుకు సమీపంలో 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ప్రధాన కాల్వలను గుర్తించి, అక్కడి నుంచి చెరువు వరకు పిల్ల కాలువలు తవ్వాలన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Mango Chutney: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆమ్ చట్నీ.. మీరూ ఓసారి ట్రై చేయండి లేకపోతే మిస్‌యిపోతారు!తయారీ విధానం ఇదిగో.. వంటగది
    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి

    చంద్రబాబు నాయుడు

    TDP: విరాళాల వెబ్ సైట్ ప్రారంభించిన టిడిపి.. మొదటి విరాళం ఎంతో తెలుసా?  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Chandrababu Bail petition: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌ విచారణ వాయిదా వేసిన సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు
    Land Titling Act: చంద్రబాబు, నారా లోకేష్‌లపై సీఐడీ కేసు నమోదు  నారా లోకేశ్
    AP DGP-Transfer-EC: ఏపీ డీజీపీని బదిలీ చేసిన ఈసీ...సీఎస్ కు ఆదేశాలు డీజీపీ

    ఆంధ్రప్రదేశ్

    NTR Bharosa: పెన్షన్ స్కీమ్ పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చిన ఏపీ ప్రభుత్వం భారతదేశం
    Andhrapradesh: మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం భారతదేశం
    Woman's Naked Body: బాపట్ల జిల్లాలో నగ్నంగా మహిళ శవం.. అత్యాచారం కోణంలో పోలీసులు దర్యాప్తు  భారతదేశం
    YSRCP: అక్రమంగా నిర్మిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయ భవనం కూల్చివేత భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025