NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: యుపి రెడ్ టేప్ నుండి రెడ్ కార్పెట్‌కు మారింది': ప్రతిపక్షాలపై ఫైర్‌ అయిన ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi: యుపి రెడ్ టేప్ నుండి రెడ్ కార్పెట్‌కు మారింది': ప్రతిపక్షాలపై ఫైర్‌ అయిన ప్రధాని మోదీ
    యుపి రెడ్ టేప్ నుండి రెడ్ కార్పెట్‌కు మారింది': ప్రతిపక్షాలపై ఫైర్‌ అయిన ప్రధాని మోదీ PM Modi: యుపి రెడ్ టేప్ నుండి రెడ్ కార్పెట్‌కు మారింది': ప్రతిపక్షాలపై ఫైర్‌ అయిన ప్రధాని మోదీ

    PM Modi: యుపి రెడ్ టేప్ నుండి రెడ్ కార్పెట్‌కు మారింది': ప్రతిపక్షాలపై ఫైర్‌ అయిన ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 19, 2024
    04:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏడేళ్ల బీజేపీ 'డబుల్ ఇంజన్' ప్రభుత్వ పాలనలో ఉత్తర్‌ప్రదేశ్‌ రెడ్ టేప్ సంస్కృతి నుంచి రెడ్ కార్పెట్ పరిచేలా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

    లక్నోలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

    7-8 సంవత్సరాల క్రితం,ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కడ చూసినా నేరాలు, అల్లర్లు కర్ఫ్యూలే ఉండేవన్నారు. ఇప్పుడు ఉన్న డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ కారణంగా యూపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.

    రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు.

    ఉత్తరప్రదేశ్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తునందుకు సంతోషంగా ఉందన్నారు..?, భారత్‌లో జరుగుతున్న అభివృద్ధిపై విదేశాల్లో కూడా చర్చ జరుగుతోందని మోడీ చెప్పుకొచ్చారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అభివృధి పనులు ప్రారంభించిన ప్రధాని 

    #WATCH | Uttar Pradesh | At the groundbreaking ceremony in Lucknow, Prime Minister Narendra Modi launches various projects. pic.twitter.com/gss4EIvc3o

    — ANI (@ANI) February 19, 2024

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న ప్రధాని 

    #WATCH | Lucknow, Uttar Pradesh | At the groundbreaking ceremony, Prime Minister Narendra Modi says, "4-5 days back, I returned after visiting UAE and Qatar. Every country is confident of India's growth story, they are filled with confidence. 'Modi ki guarantee' is discussed a… pic.twitter.com/n90RUQV5Z9

    — ANI (@ANI) February 19, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతి  ఛత్తీస్‌గఢ్
    Virat Anushka: పికిల్‌బాల్ కోర్టులో విరాట్, అనుష్క జంట  విరాట్ కోహ్లీ
    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు  స్టాక్ మార్కెట్
    MI vs DC: ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు! ముంబయి ఇండియన్స్

    నరేంద్ర మోదీ

    Ayodhya Ram Mandir: రామమందిర ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని '11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం'  భారతదేశం
    Atal Setu : నేడు అటల్ సేతును ప్రారంభించనున్న ప్రధాని మోదీ  భారతదేశం
    Longest Sea Bridge: 'అటల్‌ సేతు'ను ప్రారంభించిన మోదీ..  భారతదేశం
    Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యలో మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా? అయోధ్య

    ఉత్తర్‌ప్రదేశ్

    Uttar Pradesh: యూపీలో దారుణం.. విద్యార్థిని కొట్టి, మూత్ర విసర్జన చేసిన తోటి స్టూడెంట్స్  విద్యార్థులు
    Uttar Pradesh: ముస్లిం ఎమ్మెల్యే ఆలయంలోకి వచ్చారని.. గంగాజలంతో శుద్ధి చేసిన హిందూ సంస్థలు  ముస్లింలు
    Arnold Dix : సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులను రక్షించిన ఆర్నాల్డ్ ఎవరో తెలుసా? తాజా వార్తలు
    Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం..మసీదులో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హమీర్‌పూర్‌లో మతాధికారి అరెస్ట్ అత్యాచారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025