NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భోపాల్ జన్ ఆశీర్వాద్ సభలో మోదీ కామెంట్స్.. దేశం కంటే, ప్రజల కంటే మించిందేదీ లేదు
    తదుపరి వార్తా కథనం
    భోపాల్ జన్ ఆశీర్వాద్ సభలో మోదీ కామెంట్స్.. దేశం కంటే, ప్రజల కంటే మించిందేదీ లేదు
    దేశం కంటే, ప్రజల కంటే మించిందేదీ లేదు

    భోపాల్ జన్ ఆశీర్వాద్ సభలో మోదీ కామెంట్స్.. దేశం కంటే, ప్రజల కంటే మించిందేదీ లేదు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 25, 2023
    01:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరస రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ను మరోసారి సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

    ఈ మేరకు భోపాల్‌లోని జంబోరిలో జన్ ఆశీర్వాద్ యాత్ర సభలో ప్రసంగించిన ప్రధాని, మోదీ మూడ్, శ్రమ వేరని, మోదీ లక్ష్యం కూడా వేరేనన్నారు. తమకు దేశం, ప్రజల కంటే మించినది ఏదీ లేదన్నారు.

    ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2 గంటలకు జైపూర్ చేరుకోనున్నారు.అనంతరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్‌కు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు.

    3 గంటలకు నగర శివార్లలోని మైదానానికి చేరుకుని పరివర్తన్ సంకల్ప్ మహాసభలోనూ ప్రసంగం చేయనున్నారు.

    ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ కారణంగానే 45 రోజుల వ్యవధిలోనే మోదీ మూడోసారి ఎంపీలో పర్యటించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మోదీ మూడ్ వేరు, ఆయన శ్రమ వేరు: నరేంద్ర మోదీ

    #WATCH | 'Modi ka mijaaz bhi alag hai, mehnat bhi alag hai aur mission bhi alag hai'. For me, nothing is above the country and the people of the country... Main abhawon mein raha hu par desh ko nahi rehne dunga...: PM Modi in Bhopal pic.twitter.com/yDaBb8aCr3

    — ANI (@ANI) September 25, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    మధ్యప్రదేశ్

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    ఉదయనిధి స్టాలిన్ సనాతన వ్యాఖ్యలపై స్పందించిన మోదీ.. కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం తమిళనాడు
    ఈ శతాబ్దం మనందరిది, పరస్పర సహకారంతోనే వృద్ధి, అభివృద్ధి - ప్రధాని మోదీ ఇండోనేషియా
     G-20 సమావేశం సన్నాహాలపై ప్రధాని మోదీ సమీక్ష.. కేంద్రమంత్రులకు దిశానిర్దేశం భారతదేశం
    G-20 Summit : ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్.. 15 ద్వైపాక్షిక భేటీలో పాల్గొననున్న ప్రధాని మోదీ జీ20 సమావేశం

    మధ్యప్రదేశ్

    గుజరాత్‌,రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌లను ముంచెత్తిన భారీ వర్షాలు.. 3 రాష్ట్రాలకు పొంచిఉన్న వరద ముప్పు తుపాను
    దగ్గుమందుతో కామెరూన్‌ లో చిన్నారుల మృతి.. మరోసారి భారత్‌పైనే అనుమానాలు భారతదేశం
    20 మందిని గాయపర్చిన మోస్ట్ వాంటెడ్ మంకీ నిర్బంధం.. అటవీశాఖకు రూ.21 వేల రివార్డు కలెక్టర్
    నా కొడుకు మోదీకే ఓటేస్తా.. 25 ఎకరాల పొలాన్ని కూడా ఇచ్చేస్తానన్న వందేళ్ల బామ్మ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025