NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: త్వరలోనే వికసిత్ కశ్మీర్ కల సాకారం అవుతుంది: నరేంద్ర మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: త్వరలోనే వికసిత్ కశ్మీర్ కల సాకారం అవుతుంది: నరేంద్ర మోదీ 
    PM Modi: త్వరలోనే వికసిత్ కశ్మీర్ కల సాకారం అవుతుంది: నరేంద్ర మోదీ

    PM Modi: త్వరలోనే వికసిత్ కశ్మీర్ కల సాకారం అవుతుంది: నరేంద్ర మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 20, 2024
    02:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లో రూ.16,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.

    బారాముల్లా స్టేషన్ నుంచి లోయలో తొలి ఎలక్ట్రిక్ రైలును కూడా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

    ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.

    జమ్ముకశ్మీర్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతాం అని అన్నారు. గత కొన్ని ఏళ్లుగా కశ్మీర్ అభివృద్దిని ఎవరూ పట్టించుకోలేదు అని మోదీ ఆరోపించారు. త్వరలో వికసిత్ కశ్మీర్ కల సాకారం అవుతుందన్నారు.

    Details 

     220 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం 

    జమ్మూ కశ్మీర్ నుంచి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు.

    మోడీ గ్యారంటీ అంటే ఇలా ఉంటుందన్నారు.

    అలాగే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ కర్నూలు, ఐఐఎం విశాఖ, ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు.

    మొత్తం మీద, 32,000 కోట్ల రూపాయల విలువైన 220 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి మంగళవారం ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సంగల్దన్,బారాముల్లా స్టేషన్ మధ్య రైలు సేవలను ప్రారంభించిన ప్రధాని  

    PM @narendramodi flags off first #electrictrain in #JammuandKashmir, launches multiple development projectshttps://t.co/LRgHuyh4Bg

    — The Tribune (@thetribunechd) February 20, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    నరేంద్ర మోదీ

    Longest Sea Bridge: 'అటల్‌ సేతు'ను ప్రారంభించిన మోదీ..  భారతదేశం
    Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యలో మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా? అయోధ్య
    Shankaracharyas: రామాలయ ప్రతిష్టాపనకు నలుగురు శంకరాచార్యులు ఎందుకు రావట్లేదు? స్వామి నిశ్చలానంద ఏమన్నారు? అయోధ్య
    PM Modi: నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక.. కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవం  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025