NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM modi: ప్రధాని మోదీ 'స్నార్కెలింగ్‌'.. లక్షద్వీప్‌లో బీచ్‌లో సందడి 
    తదుపరి వార్తా కథనం
    PM modi: ప్రధాని మోదీ 'స్నార్కెలింగ్‌'.. లక్షద్వీప్‌లో బీచ్‌లో సందడి 
    PM modi: ప్రధాని మోదీ 'స్నార్కెలింగ్‌'.. లక్షద్వీప్‌లో బీచ్‌లో సందడి

    PM modi: ప్రధాని మోదీ 'స్నార్కెలింగ్‌'.. లక్షద్వీప్‌లో బీచ్‌లో సందడి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 04, 2024
    04:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం లక్షద్వీప్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్నార్కెలింగ్‌ కూడా చేశారు.

    అంతేకాకుండా స్నార్కెలింగ్‌కు వెళ్లినప్పుడు సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, సముద్ర జీవరాశులను వీక్షించడమే కాకుండా ఇందుకు సంబంధించిన ఫొటోలను గురువారం ప్రధాని తన 'X' ఖాతాలో పంచుకున్నారు.

    తన పర్యటన గురించి X లో ఆయన ప్రస్తావించారు.''లక్షదీవుల అందం, అక్కడి ప్రజల మమకారం చూసి నేనింకా సంభ్రమాశ్చర్యంలోనే ఉన్నా. ప్రకృతి సౌందర్యం,ప్రశాంతమైన వాతావరణంతో ఈ దీవులు మనల్ని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. 140 కోట్ల భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడి ఎలా పని చేయాలో ఈ వాతావరణం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిందని అన్నారు.

    సాహసాలు చేయాలనుకునేవారు.. మీ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోండి'' అని మోదీ రాసుకొచ్చారు.

    Details 

    లక్షద్వీప్ లో రూ.1,150 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం 

    లక్షద్వీప్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రూ.1,150 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

    అగట్టి, బంగారం, కవరత్తి వాసులతో తాను సంభాషించానని, వారి ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు ప్రధాన మంత్రి తెలిపారు.

    లక్షద్వీప్‌పై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం ద్వారా మెరుగైన అభివృద్ధి ద్వారా జీవితాలనుమెరుగుపరచడమే కాకుండా, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, వేగవంతమైన ఇంటర్నెట్, త్రాగునీటికి అవకాశాలను కలిగిస్తుందన్నారు.

    అలాగే స్థానిక సంస్కృతిని సంరక్షించాలన్నారు. ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    లక్షద్వీప్ పర్యటన గురించి మోదీ చేసిన ట్వీట్ 

    Recently, I had the opportunity to be among the people of Lakshadweep. I am still in awe of the stunning beauty of its islands and the incredible warmth of its people. I had the opportunity to interact with people in Agatti, Bangaram and Kavaratti. I thank the people of the… pic.twitter.com/tYW5Cvgi8N

    — Narendra Modi (@narendramodi) January 4, 2024

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రధాని మోదీ 'స్నార్కెలింగ్‌'పిక్స్ 

    For those who wish to embrace the adventurer in them, Lakshadweep has to be on your list.

    During my stay, I also tried snorkelling - what an exhilarating experience it was! pic.twitter.com/rikUTGlFN7

    — Narendra Modi (@narendramodi) January 4, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    నరేంద్ర మోదీ

    Modi on deepfake: అతిపెద్ద సవాల్గా డీప్‌ఫేక్‌ వీడియోలు.. గర్బా వీడియోపై ప్రధాని మోదీ భారతదేశం
    World Cup final: నేడే టీమిండియా vs ఆస్ట్రేలియా ఫైనల్.. పిచ్ ఎవరికి అనుకూలం?  ప్రపంచ కప్
    World Cup guest: భారత్-ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్‌కు ముఖ్య అతిథులు వీరే  ప్రపంచ కప్
    PM Modi wishes: 'బాగా ఆడండి'.. టీమిండియాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు  టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025