NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India Mobile Congress 2024: త్వరలోనే పూర్తి మేడిన్‌ ఇండియా మొబైల్స్‌ .. డబ్ల్యూటీఎస్‌ఏ ఈవెంట్‌లో ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    India Mobile Congress 2024: త్వరలోనే పూర్తి మేడిన్‌ ఇండియా మొబైల్స్‌ .. డబ్ల్యూటీఎస్‌ఏ ఈవెంట్‌లో ప్రధాని మోదీ
    త్వరలోనే పూర్తి మేడిన్‌ ఇండియా మొబైల్స్‌ ..

    India Mobile Congress 2024: త్వరలోనే పూర్తి మేడిన్‌ ఇండియా మొబైల్స్‌ .. డబ్ల్యూటీఎస్‌ఏ ఈవెంట్‌లో ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 15, 2024
    01:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని భారత్‌ మండపంలో వరల్డ్ టెలీకమ్యూనికేషన్‌ స్టాండర్డైజేషన్‌ అసెంబ్లీ-2024 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఫోన్ల తయారీ అంశంపై మాట్లాడిన ఆయన, సెమీకండక్టర్‌ విభాగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని, త్వరలోనే పూర్తిగా మేడిన్‌ ఇండియా మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

    దేశంలో మొబైల్ తయారీ యూనిట్లు వేగంగా విస్తరిస్తున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

    వివరాలు 

    ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి

    ''2014లో కేవలం రెండు మొబైల్ తయారీ యూనిట్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 200కి చేరుకుంది. ఇంతకుముందు ఫోన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుండేది. ప్రస్తుతం ఆరు రెట్లు ఎక్కువ మొబైల్స్‌ను భారత్‌లోనే ఉత్పత్తి చేస్తున్నాం. ప్రపంచ దేశాలకు మేడిన్‌ ఇండియా మొబైల్స్‌ అందించాలనే లక్ష్యంతో ఉన్నాం. సెమీకండక్టర్స్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాం'' అని ప్రధాని మోదీ తెలిపారు.

    అదే విధంగా, ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని ఆయన వివరించారు.

    సాంకేతికత వినియోగంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మోదీ గుర్తుచేశారు.

    ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను మంచి మార్గంలో ఉపయోగించుకోవాలని ప్రజలకు హితవు చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    నరేంద్ర మోదీ

    Subhadra Yojana: ప్రధాని మోదీ బర్తడే గిఫ్ట్.. ఒడిశా మహిళలకు సుభద్ర యోజనతో ఆర్థిక సాయం ఇండియా
    Narendra Modi: ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల శుభాకాంక్షలు  పవన్ కళ్యాణ్
    Amit Shah: మోదీ హయాంలో ఒకే దేశం, ఒకే ఎన్నికలు.. అమిత్ షా కీల ప్రకటన అమిత్ షా
    J&K Assembly Poll:జమ్ముకశ్మీర్ లో ప్రారంభమైన పోలింగ్.. ప్రధాని మోదీ కీలక సందేశం  జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025