NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: ఊబకాయంపై అవగాహన కల్పించేందుకు.. 10 మందిని నామినేట్‌ చేసిన ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ఊబకాయంపై అవగాహన కల్పించేందుకు.. 10 మందిని నామినేట్‌ చేసిన ప్రధాని మోదీ
    ఊబకాయంపై అవగాహన కల్పించేందుకు.. 10 మందిని నామినేట్‌ చేసిన ప్రధాని మోదీ

    PM Modi: ఊబకాయంపై అవగాహన కల్పించేందుకు.. 10 మందిని నామినేట్‌ చేసిన ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 24, 2025
    09:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో ఊబకాయం తీవ్రమైన సమస్యగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

    ఈ సమస్యను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఆదివారం నిర్వహించిన "మన్ కీ బాత్"కార్యక్రమంలో ప్రజలకు పిలుపునిచ్చారు.

    తాజగా, ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 10 మంది ప్రముఖులను ప్రధాని మోదీ (PM Modi) నామినేట్‌ చేశారు.

    వీరిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా,జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు ఉన్నారు.

    వివరాలు 

     వంటనూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన 

    ''నిన్నటి మన్‌ కీ బాత్‌లో చెప్పినట్లుగా,ఊబకాయంపై పోరాటాన్ని మరింత బలోపేతం చేయడం,ఆహారంలో వంటనూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన పెంచేందుకు ఈ ప్రముఖులను నామినేట్‌ చేస్తున్నాను.ఈ ఉద్యమం మరింత విస్తరించేందుకు,వీరంతా మరో 10 మంది వ్యక్తులను నామినేట్ చేయాలని కోరుతున్నాను''అని మోదీ పేర్కొన్నారు.

    ఆనంద్ మహీంద్రా, ఒమర్ అబ్దుల్లాతో పాటు, ప్రముఖ నటుడు దినేశ్‌లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా, యువ షూటర్ మను బాకర్, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, ప్రముఖ సినీ నటులు మోహన్‌లాల్, మాధవన్, గాయని శ్రేయా ఘోషల్, అలాగే రాజ్యసభ ఎంపీ సుధా మూర్తిని ప్రధాని మోదీ నామినేట్‌ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్
    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా

    నరేంద్ర మోదీ

    Stampede in Mahakumbh: కుంభమేళాలో తొక్కిసలాట.. ప్రధాని మోదీ నాలుగుసార్లు ఫోన్ చేశారు : యోగి ఆదిత్యనాథ్‌ యోగి ఆదిత్యనాథ్
    PM Modi: ఆమ్‌ఆద్మీపార్టీపై ధ్వమజమెత్తిన మోదీ.. ప్రధాని తాగే నీళ్లలో విషం కలుపుతారా? అరవింద్ కేజ్రీవాల్
    PM Modi: ఇన్నోవేషన్,ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంగా బడ్జెట్ : మోదీ  భారతదేశం
    'Insult To Tribals':రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ ఫైర్..  సోనియా గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025