NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కాన్వాయ్ ని కాదని దిల్లీ మెట్రోలో మోదీ ప్రయాణం.. దిల్లీ వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు 
    తదుపరి వార్తా కథనం
    కాన్వాయ్ ని కాదని దిల్లీ మెట్రోలో మోదీ ప్రయాణం.. దిల్లీ వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు 
    దిల్లీలో మెట్రో ఎక్కిన ప్రధాని మోదీ

    కాన్వాయ్ ని కాదని దిల్లీ మెట్రోలో మోదీ ప్రయాణం.. దిల్లీ వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 30, 2023
    12:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ మెట్రో రైల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించారు. దిల్లీ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

    ఈ క్రమంలోనే కాన్వాయ్ ని పక్కన పెట్టి మెట్రో రైల్లో యూనివర్శిటీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా రైలు బోగీలోని పలువురు విద్యార్థులతో మోదీ ముచ్చటించారు.

    మోదీ రాక నేపథ్యంలో దిల్లీ యూనివర్శిటీ మేనేజ్ మెంట్ ముందస్తుగానే విద్యార్థులకు గైడ్ లైన్స్ జారీ చేసింది. విద్యార్థులు తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరుకావాలని ఆదేశించింది.

    అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులు ధరించి రాకూడదని సూచించింది. ఈ మేరకు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య క్లాసులను రద్దు చేస్తున్నామని స్పష్టం చేసింది.

    DETAILS

    గతేడాది మే 1న ప్రారంభమైన శతాబ్ది ఉత్సవాలు  

    దిల్లీ యూనివర్సిటీకి సాధారణ భారత పౌరుడిగా మెట్రో రైల్లో ప్రయాణించిన మోదీ, తోటి ప్రయాణికులతో కాసేపు మాట్లాడారు.

    ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.

    మరోవైపు భారతీయ జనతా పార్టీ సైతం మోదీ మెట్రో రైలులో వెళ్తున్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో మోదీ మెట్రో రైల్ ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

    1922లో సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ చట్టం ప్రకారం దిల్లీ వర్సిటీని ఏర్పాటు చేశారు. దీన్ని యూజీసీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌గా గుర్తించింది.

    2022 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న వర్సిటీ, గతేడాది మే 1న శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    దిల్లీ
    మెట్రో స్టేషన్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    నరేంద్ర మోదీ

    నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్చిన కేంద్రం; కాంగ్రెస్ ఫైర్ కాంగ్రెస్
    భారత్‌లో వీలైనన్ని ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేయడానికి కృషి చేస్తున్నాం: అమెరికా  వీసాలు
    మిల్లెట్ ప్రయోజనాలపై ప్రత్యేక పాట; గ్రామీ విజేత ఫాలుతో కలిసి రాసి, పాడిన మోదీ ప్రధాన మంత్రి
    'NMODI': కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరు; అమెరికాలో ఓ భారతీయుడి వీరాభిమానం  ప్రధాన మంత్రి

    దిల్లీ

    రక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు రక్షణ శాఖ మంత్రి
    యూపీలోని బ్రిజ్ భూషణ్ నివాసానికి దిల్లీ పోలీసులు; 12మంది వాంగ్మూలాల నమోదు  రెజ్లింగ్
    మణిపూర్‌లో హింసను అరికట్టాలని అమిత్ షా ఇంటి ఎదుట 'కుకీ' తెగ మహిళల నిరసన  మణిపూర్
    అమెరికాలో డేంజర్ బెల్స్.. న్యూయార్క్ నగరాన్ని కప్పేసిన పొగ అమెరికా

    మెట్రో స్టేషన్

    దేశంలోనే మొదటి 'వాటర్ మెట్రో' కేరళలో ఏర్పాటు; దాని విశేషాలను తెలుసుకోండి  కేరళ
    కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే!  కేరళ
    Hyderabad Metro: ఆ రూట్లలో షార్ట్ లూప్ ట్రిప్పులను నడుపుతున్న హైదరాబాద్ మెట్రో  హైదరాబాద్
    15గంటల్లో 286 మెట్రో స్టేషన్లలో ప్రయాణం; దిల్లీ వ్యక్తి గిన్నిస్ రికార్డు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025