NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు
    భారతదేశం

    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు

    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 22, 2023, 11:38 am 1 నిమి చదవండి
    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు

    దిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. దీంతో అలర్ట్ అయిన దిల్లీ పోలీసులు వాటిని తొలగించే పనిలో పడ్డారు. ఈ వ్యవహారంలో 44 కేసులు నమోదు చేసిన పోలీసులు, నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరికి ప్రింటింగ్ ప్రెస్ ఉంది. దిల్లీ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 2,000 పోస్టర్లను పోలీసులు తొలగించినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్లలో 'మోదీ హటావో, దేశ్ బచావో' అనే నినాదం ఉంది. ప్రింటింగ్ ప్రెస్ పేరుతో పోస్టర్లు ముద్రించాలనే చట్టం ప్రకారం వారిని అరెస్టు చేసినట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    ఆప్ కార్యాలయానికి వెళ్తున్న 2,000 పోస్టర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

    ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయానికి డెలివరీ అవుతున్నట్లు చెబుతున్న 2,000 పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని ఐపీ ఎస్టేట్ ప్రాంతంలో ఓ వ్యాన్‌ను అడ్డగించిన పోలీసులు పోస్టర్లను గుర్తించారు. పోస్టర్లను ఆప్ ప్రధాన కార్యాలయానికి అందజేయాలని సూచించినట్లు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. 50,000 'మోదీ హఠావో, దేశ్ బచావో' పోస్టర్లను ముద్రించాలని తమకు ఆర్డర్ వచ్చిందని అరెస్టయిన ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఢిల్లీ పోలీసులకు తెలిపారు. పోస్టర్లలో ప్రింటింగ్ ప్రెస్ పేరు లేకపోవడంతో యజమానులను అరెస్టు చేశారు. పోస్టర్లలో అభ్యంతరం ఏముందని ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్‌లో ప్రశ్నించింది. ఇది మోదీ ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట అని ఆ పార్టీ పేర్కొంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    దిల్లీ
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    నరేంద్ర మోదీ

    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? దిల్లీ
    మోదీ 9 ఏళ్ళ పాలన..ఈ 9 ప్రశ్నలకి సమాధానం చెప్పాలని అడుగుతున్న కాంగ్రెస్ కాంగ్రెస్
    నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ  అరవింద్ కేజ్రీవాల్
    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల ఆర్థిక శాఖ మంత్రి

    ప్రధాన మంత్రి

    రిషి సునక్ అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్టు  రిషి సునక్
    కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు సుప్రీంకోర్టు
    మోదీజీ, యుద్ధాన్ని ముగించే శాంతి ప్రతిపాదనకు మద్దతు తెలపండి; జెలెన్‌స్కీ అభ్యర్థన నరేంద్ర మోదీ
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై విపక్షాలపై విరుచుకపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    దిల్లీ

    భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు ఐఎండీ
    పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు  రాహుల్ గాంధీ
    ఆప్‌ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు  ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    ఫోన్ సిగ్నల్ అందకపోవడంతో ప్రగతి మైదాన్ సొరంగంలో గాయపడిన బైకర్ మృతి ఉత్తర్‌ప్రదేశ్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    కేరళ: హోటల్ యజమాని హత్య; ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం లభ్యం  కేరళ
    కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కర్ణాటక
    లండన్‌లో టిప్పు సుల్తాన్ కత్తి వేలం; రూ.143 కోట్లు పలికిన ఖడ్గం  బ్రిటన్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023