NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ముఖ్యమంత్రి రేసులో ప్రతిమా భౌమిక్; అదే జరిగితే మొదటి మహిళా సీఎంగా రికార్డు
    తదుపరి వార్తా కథనం
    ముఖ్యమంత్రి రేసులో ప్రతిమా భౌమిక్; అదే జరిగితే మొదటి మహిళా సీఎంగా రికార్డు
    ముఖ్యమంత్రి రేసులో ప్రతిమా భౌమిక్

    ముఖ్యమంత్రి రేసులో ప్రతిమా భౌమిక్; అదే జరిగితే మొదటి మహిళా సీఎంగా రికార్డు

    వ్రాసిన వారు Stalin
    Mar 05, 2023
    08:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరనేది తీవ్రమైన చర్చనడుస్తోంది.

    త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రాజీనామా చేసిన తర్వాత, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి సమాచారం లేదు. దీంతో కొత్త ముంఖ్యమంత్రిపై ఊహాగానాలు పెరిగాయి. ఈ రేసులో ప్రధానంగా కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ పేరు బలంగా వినిపిస్తోంది.

    బీజేపీ అధిష్ఠానం ప్రతిమా భౌమిక్ వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిమా భౌమిక్ పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

    త్రిపుర

    అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అభిప్రాయానికే అధిష్ఠానం మొగ్గు

    ప్రతిమా భౌమిక్ ముఖ్యమంత్రి అయితే.. త్రిపురతో పాటు అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టిస్తారు.

    అయితే రాష్ట్రంలో పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు రెఫరెండం నిర్వహించాలని రాష్ట్ర బృందం హైకమాండ్‌ను కోరినట్లు సమాచారం.

    సీఎం రేసులో ఎంత మంది ఉన్నా.. పార్టీ నార్త్-ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌ఈడీఏ) కన్వీనర్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అభిప్రాయానికే అధిష్ఠానం మొగ్గు చూపుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    బీజేపీ సీనియర్ నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. 'భౌమిక్‌ను ముఖ్యమంత్రి చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని చెప్పుకొచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    త్రిపుర
    ముఖ్యమంత్రి
    అసెంబ్లీ ఎన్నికలు

    తాజా

    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం  ఆపరేషన్‌ సిందూర్‌
    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్
    Motivation : మనల్ని మనం జయించగలిగితేనే ప్రపంచాన్ని జయించగలం జీవనశైలి
    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్

    త్రిపుర

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల నాగాలాండ్
    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు

    ముఖ్యమంత్రి

    వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్ దిల్లీ
    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం జార్ఖండ్

    అసెంబ్లీ ఎన్నికలు

    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ ఎన్నికల సంఘం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025