NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Narendra Modi: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చీపురుపట్టిన ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    Narendra Modi: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చీపురుపట్టిన ప్రధాని మోదీ
    స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చీపురుపట్టిన ప్రధాని మోదీ

    Narendra Modi: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చీపురుపట్టిన ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 02, 2024
    02:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ఆయన ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. తాను, తన స్నేహితులతో కలిసి స్వచ్ఛత అభియాన్‌లో భాగమయ్యాయని, ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పారు.

    ఈ చొరవ స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని తన ఎక్స్‌లో మోదీ వివరించారు.

    ప్రధాని మోదీ పిలుపునకు పలువురు రాజకీయ నాయకులు స్పందించి, స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    Details

    2014లో 'స్వచ్ఛ భారత్' ప్రారంభం

    కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, రాజివ్ రంజన్, ముఖేశ్ మాండవీయతో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

    2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా 'స్వచ్ఛ్ భారత్' కార్యక్రమం ప్రారంభమైంది.

    మరుగుదొడ్ల నిర్మాణం, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా శుభ్రతను ప్రోత్సహించడానికి మోదీ ప్రధానంగా ప్రణాళికలు రచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    మహాత్మా గాంధీ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    నరేంద్ర మోదీ

    Narendramodi: భారతదేశం అనేక సింగపూర్‌లను సృష్టించాలని కోరుకుంటోంది: మోదీ   సింగపూర్
    Rahul Gandi: బీజేపీపై ప్రజల్లో భయం పోయింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ  రాహుల్ గాంధీ
    Prahlad Joshi: 2030 నాటికి 500 GW పునరుత్పాదక ఇంధనమే లక్ష్యం గుజరాత్
    Semicon India 2024: నేడు ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో సెమికాన్ ఇండియా 2024 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ..   నోయిడా

    మహాత్మా గాంధీ

    Gandhi Jayanti 2024 : జాతిపిత గాంధీ గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే .. గాంధీ జయంతి
    Gandhi Jayanti Quotes: స్ఫూర్తి,ప్రేరణనిచ్చే గాంధీజీ చెప్పిన గొప్ప మాటలు.. ఈ కోట్స్ మీరూ షేర్ చేయండి గాంధీ జయంతి
    Mahatma Gandhi District: అమెరికాలో ఓ జిల్లాకు గాంధీ పేరు.. ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే..?  అమెరికా
    Gandhi Temple: నిత్యం ధూప, దీప, నైవేద్యాలు పెట్టే ఈ గుడి స్పెషల్ ఏంటో తెలుసా..? ఇది ఎక్కడ ఉందొ తెలుసా? తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025