Hyderabad: స్పా సెంటర్లలో వ్యభిచారం.. పోలీసుల అదుపులో నలుగురు యువతులు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలోని చందానగర్ స్పా సెంటర్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇందులో నలుగురు యువతులు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు.
పక్కా సమాచారంతో హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేయగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కెపీహఎచ్బీ నాలుగు రోడ్డులోని సెలూన్ షాప్పై కూడా పోలీసులు దాడులు చేశారు.
సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు యువతులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.
Details
బార్, పబ్ లలో ఆకస్మిక తనిఖీలు
కెపీహఎచ్బీ నాలుగు రోడ్డులోని సెలూన్ షాప్పై కూడా పోలీసులు దాడులు చేశారు.
సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు యువతులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని బార్లు, పబ్లపై కూడా పోలీసులు దాడులు చేశారు.
హైదరాబాద్లో 12, రంగారెడ్డిలో 13 బార్లు, పబ్బులపై శనివారం రాత్రి తనిఖీలు చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు.