NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
    తదుపరి వార్తా కథనం
    పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
    మోదీ ఇంటిపేరు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

    పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 15, 2023
    06:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    గతంలో ఆయనకు సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్‌పై అనర్హత వేటు పడింది. ఫలితంగా లోక్‌సభ సభ్యత్వం(ఎంపీ పదవి) కోల్పోయారు.

    ఈ కేసు స్టే విధించాలని గుజరాత్‌ హైకోర్టును రాహుల్ ఆశ్రయించగా, అక్కడ కూడా అయనకు ఊరట లభించలేదు.

    దీంతో రాహుల్ స్టే కోసం చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    DETAILS

    గత బుధవారమే సుప్రీంకోర్టులో పూర్ణేష్‌ మోదీ కేవియట్‌ దాఖలు 

    ఇదిలా ఉంటే, రాహుల్‌పై కేసు వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ సుప్రీంలో కేవియట్‌ దాఖలు చేశారు.

    గుజరాత్ హైకోర్టు తీర్పు ఆధారంగా రాహుల్‌ అప్పీల్‌ను విచారించాలని సుప్రీంకోర్టును కోరారు. రాహుల్ పిటిషన్‌పై విచారణ చేపడితే తన వాదనలను సైతం వినాలని పూర్ణేష్‌ మోదీ కేవియట్‌లో కోరారు.

    2019 కర్ణాటకలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ఇంటిపేరును ఉద్దేశించి రాహుల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పూర్ణేష్‌ సూరత్‌ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

    ఈ క్రమంలో మెజిస్ట్రేట్‌ కోర్టు రాహుల్‌ను దోషిగా పేర్కొంటూ రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    కాంగ్రెస్
    సుప్రీంకోర్టు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    రాహుల్ గాంధీ

    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ కాంగ్రెస్
    రాహుల్ గాంధీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్
    రాహుల్ కోసం నా బంగ్లాను ఖాళీ చేస్తా: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే
    ఆ భవనంతో ఎన్నో జ్ఞాపకాలు, అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ కాంగ్రెస్

    కాంగ్రెస్

    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    మోదీ 9 ఏళ్ళ పాలన..ఈ 9 ప్రశ్నలకి సమాధానం చెప్పాలని అడుగుతున్న కాంగ్రెస్ నరేంద్ర మోదీ
    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  ఈటల రాజేందర్
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం  రాజస్థాన్

    సుప్రీంకోర్టు

    తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు; అవినాష్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్  వైఎస్సార్ కడప
    రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు రెజ్లింగ్
    ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం  రెజ్లింగ్
    విడాకులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు; 6నెలల వెయిటింగ్ పీరియడ్‌ అవసరం లేదని తీర్పు తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025