NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి చుక్కెదురు.. స్టే పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు
    తదుపరి వార్తా కథనం
    పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి చుక్కెదురు.. స్టే పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు
    స్టే పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

    పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి చుక్కెదురు.. స్టే పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 07, 2023
    12:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మోదీ ఇంటిపేరుపై చేసిన వివాదాస్పదమైన కామెంట్స్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ మేరకు పరువు నష్టం దావా కేసులో మరోసారి ఆయనకి ఎదురుదెబ్బ తగిలింది.

    ఈ ఏడాది మార్చి 23న రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ సూరత్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. సదరు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ రాహుల్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.

    విచారించిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్‌ పిటిషన్ ను కొట్టివేశారు.

    2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఇంటి పేరుపై రాహుల్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సూరత్ కోర్టులో పిటిషన్ వేశారు.

    ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై నమోదైన కేసును విచారించిన కోర్టు,ఆయన్ను దోషిగా పేర్కొంటూ జైలు శిక్ష విధించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ

    Gujarat High Court upholds Sessions Court's order denying stay on conviction of Rahul Gandhi in the defamation case against 'Modi surname' remark. pic.twitter.com/Qzw15PE0Ij

    — ANI (@ANI) July 7, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైకోర్టు
    రాహుల్ గాంధీ
    గుజరాత్

    తాజా

    Jyoti Malhotra: విచారణలో సంచలన నిజాలు.. 'ఐఎస్‌ఐ' ఎరగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా? జ్యోతి మల్హోత్రా
    #NewsBytesExplainer: భారత్-టర్కీ సంబంధాల చరిత్ర నుంచి విభేదాల దాకా.. విశ్లేషణ భారతదేశం
    Visa: అమెరికా వీసా కోసం 13 నెలల వరకు నిరీక్షణ.. భారతీయ దరఖాస్తుదారులకు తలనొప్పి! అమెరికా
    Bullet Train: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో 300 కి.మీ వయాడక్ట్ పూర్తయింది: కేంద్ర మంత్రి వైష్ణవ్ అశ్విని వైష్ణవ్

    హైకోర్టు

    డోలో-650 తయారీదారుపై ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణ, అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ ఉత్తర్‌ప్రదేశ్
    ముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు తమిళనాడు
    మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    యూపీ: అక్రమ ఆయుధాల నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు

    రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    'రాహుల్ గాంధీపై అనర్హత వేటు అప్రజాస్వామికం'; లండన్‌లో కాంగ్రెస్ నిరసన బ్రిటన్
    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ కాంగ్రెస్
    రాహుల్ గాంధీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్

    గుజరాత్

    మోర్బి వంతెనపై 'సిట్' నివేదిక: కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి నరేంద్ర మోదీ
    గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కొత్త టెక్నాలజీ ఆటో మొబైల్
    ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్‌కు అస్వస్థత; చెన్నైలోని ఆస్పత్రిలో చేరిక నరేంద్ర మోదీ
    దేశంలో పెరుగుతున్న హెచ్‌3ఎన్2 వైరస్ మరణాలు; మొత్తం ఏడుగురు మృతి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025