NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వందే భారత్: రైలు రంగు ఆరెంజ్ కలర్ లో ఎందుకుందో వెల్లడి చేసిన రైల్వే మంత్రి 
    తదుపరి వార్తా కథనం
    వందే భారత్: రైలు రంగు ఆరెంజ్ కలర్ లో ఎందుకుందో వెల్లడి చేసిన రైల్వే మంత్రి 
    వందే భారత్ ఆరెంజ్ కలర్ పై స్పందించిన రైల్వే మంత్రి

    వందే భారత్: రైలు రంగు ఆరెంజ్ కలర్ లో ఎందుకుందో వెల్లడి చేసిన రైల్వే మంత్రి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 05, 2023
    11:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24వ తేదీన 9వందే భారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.

    ఈ క్రమంలో కాసర్గడ్ నుండి తిరువనంతపురం వరకు కొత్తగా వందే భారత్ రైలు ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ రైలు రంగు విషయంలో అనేక కామెంట్లు వస్తున్నాయి. ఆ రైలు రంగు ఆరంజ్ కలర్ లో ఉండటమే కామెంట్లకు కారణం.

    ప్రస్తుతం ఆరెంజ్ కలర్ విషయమై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.

    రైలుకు ఆరెంజ్ రంగు ఎందుకనే విషయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు, సైంటిఫిక్ గా ఆలోచించి రైలు రంగును ఆరెంజ్ కలర్ లో ఉంచామని ఆయన చెప్పుకొచ్చారు.

    Details

    ఆరెంజ్ కలర్ తొందరగా కనిపిస్తుందంటున్న రైల్వే మంత్రి 

    సాధారణంగా ఆరెంజ్, పసుపు రంగులు మాత్రమే దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్లే వందే భారత్ రైలుకు ఆరెంజ్ రంగును ఎంచుకోవడం జరిగింది.

    అంతే తప్ప ఈ విషయంలో ఎలాంటి రాజకీయ అంశం ముడిపడి లేదని, కేవలం సైంటిఫిక్ గా ఆలోచించి ఆరెంజ్ రంగును ఎంచుకున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.

    అంతేకాదు ఆయన మాట్లాడుతూ, విమానంలో, ఓడల్లో బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ రంగులో ఉంటుందని, లైఫ్ జాకెట్లు కూడా ఆరెంజ్ రంగులోనే ఉంటాయని ఆయన అన్నారు.

    లైఫ్ బోట్స్ రంగు కూడా నారింజ రంగులోనే ఉంటుందని.. ఇవన్నీ కేవలం తొందరగా కనిపించాలని ఉద్దేశంతోనే ఆ రంగును ఎంచుకున్నారని, ఆ ఆలోచనతోనే ఆరెంజ్ రంగును ఎంచుకున్నామని ఆయన తెలియజేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైల్వే శాఖ మంత్రి
    ఇండియా

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    రైల్వే శాఖ మంత్రి

    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం భారతదేశం
    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    ఇండియా

    యూసీసీపై గడువు పెంచేది లేదు.. తేల్చేసిన లా కమిషన్ ప్రధాన మంత్రి
    మధ్యప్రదేశ్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్.. నిందితుల ఇళ్లపైకి దూసుకెళ్లిన బుల్డోజర్ మధ్యప్రదేశ్
    సినిమా పైరసీ చేస్తే 3 ఏళ్లు జైలు శిక్ష.. బిల్ పాస్ చేసిన రాజ్యసభ రాజ్యసభ
    Opposition in Manipur: మణిపూర్‌లో గవర్నర్‌ను కలిసిన ప్రతిపక్ష కుటమి ఎంపీలు ప్రతిపక్షాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025