BJP: రాజస్థాన్ బరిలో ఏడుగురు ఎంపీలు.. మాజీ సీఎంకి దక్కని చోటు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం(CEC) సోమవారం పోలింగ్ తేదీలను ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ఈ మేరకు రాజస్థాన్లోని ఏడుగురు ఎంపీలకు అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తూ బీజేపీ నిర్ణయించింది. మొత్తం 41 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.
1. జోత్వారా - రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
2. విద్యాధర్ నగర్ - దియా కుమారి,
3. తిజారా- మహంత్ బాలక్నాథ్,
4. సవాయ్ మాధోపూర్ - కిరోది లాల్ మీనా
మరోవైపు తొలి జాబితాలో మాజీ సీఎం వసుంధరా రాజే పేరు లేకపోవడం గమనార్హం. రాజస్థాన్లో మొత్తం 200 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాజస్థాన్ అసెంబ్లీకి తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ
भाजपा केन्द्रीय चुनाव समिति ने राजस्थान में होने वाले आगामी विधानसभा चुनाव 2023 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/tBvgTH0fHC
— BJP Rajasthan (@BJP4Rajasthan) October 9, 2023