NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు.. కేంద్రం తరఫున అమిత్‌ షా
    తదుపరి వార్తా కథనం
    Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు.. కేంద్రం తరఫున అమిత్‌ షా

    Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు.. కేంద్రం తరఫున అమిత్‌ షా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 10, 2024
    10:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు.

    ఈ సందర్భంగా, నోయెల్ టాటాతో ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు. భారత ప్రభుత్వం తరఫున రతన్ టాటా అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని మోదీ నోయెల్‌కు తెలిపారు.

    ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో, అమిత్ షా పర్యవేక్షిస్తారని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.

    ముంబయిలోని ఆసుపత్రిలో బుధవారం రాత్రి రతన్ టాటా కన్నుమూసిన సంగతి తెలిసిందే.

    వివరాలు 

    మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర 

    రతన్ టాటా పార్థీవదేహాన్ని కోల్బాలోని నివాసానికి తరలించారు. ఆయన పార్థివ దేహానికి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ నివాళులర్పించారు.

    ఉదయం 10.30 గంటలకు ముంబయి ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

    అధికారిక లాంఛనాలతో సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి. నేడు సంతాప దినంగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

    "నైతికత, వ్యవస్థాపకత ఆదర్శ సమ్మేళనం రతన్ టాటా. భారతదేశం పారిశ్రామికంగా వృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించారు'' అని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే పోస్టు పెట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రతన్ టాటా
    అమిత్ షా
    నరేంద్ర మోదీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రతన్ టాటా

    Ratan Tata: రషీద్ ఖాన్‌కు రూ.10 కోట్ల నజరానా ?.. క్లారిటీ ఇచ్చిన రతన్ టాటా!  బిజినెస్
    Ratan Tata:దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా కన్నుమూత   బిజినెస్
    Ratan Tata: రతన్ టాటా అంటే గుర్తొచ్చే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవే.. బిజినెస్

    అమిత్ షా

    SIMI: సిమిపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించిన కేంద్రం  భారతదేశం
    India-Myanmar: భారతదేశం,మయన్మార్ మధ్య రాకపోకలను రద్దు చేసిన ప్రభుత్వం  మయన్మార్
    Amit Shah: లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు చేస్తాం: అమిత్ షా తాజా వార్తలు
    Amit Shah: రాముడు లేని దేశాన్ని ఊహించలేం: లోక్‌సభలో అమిత్ షా  అయోధ్య

    నరేంద్ర మోదీ

    Eid Milad-un-Nabi: ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి , ప్రధాని  ద్రౌపది ముర్ము
    PM Modi: 100 రోజుల్లో, దేశ ప్రగతి కోసం ప్రతి రంగాన్ని అడ్రస్ చేసేందుకు ప్రయత్నించాం: ప్రధాని భారతదేశం
    PM Narendra Modi: ప్రధాని మోదీ 74వ పుట్టినరోజు వేడుకలు.. నాయకత్వం, సేవకు ప్రశంసల జల్లు అమిత్ షా
    Subhadra Yojana: ప్రధాని మోదీ బర్తడే గిఫ్ట్.. ఒడిశా మహిళలకు సుభద్ర యోజనతో ఆర్థిక సాయం ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025