English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / OPERATION SINDOOR: ఆపరేషన్ సింధూర్.. ఉత్తర్‌ప్రదేశ్'లో రెడ్ అలర్ట్.. యూపీ పోలీసులు 'పూర్తిగా సిద్ధంగా ఉన్నారు':డిజిపి 
    తదుపరి వార్తా కథనం
    OPERATION SINDOOR: ఆపరేషన్ సింధూర్.. ఉత్తర్‌ప్రదేశ్'లో రెడ్ అలర్ట్.. యూపీ పోలీసులు 'పూర్తిగా సిద్ధంగా ఉన్నారు':డిజిపి 
    ఆపరేషన్ సింధూర్.. ఉత్తర్‌ప్రదేశ్'లో రెడ్ అలర్ట్.. యూపీ పోలీసులు 'పూర్తిగా సిద్ధంగా ఉన్నారు':డిజిపి

    OPERATION SINDOOR: ఆపరేషన్ సింధూర్.. ఉత్తర్‌ప్రదేశ్'లో రెడ్ అలర్ట్.. యూపీ పోలీసులు 'పూర్తిగా సిద్ధంగా ఉన్నారు':డిజిపి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 07, 2025
    02:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషన్ సిందూర్' పేరిట చర్యలు చేపట్టింది.

    ఈ ఆపరేషన్‌లో సుమారు 90 మంది ఉగ్రవాదులను భారత ఆర్మీ మట్టుబెట్టినట్లు సమాచారం.

    ఈ దాడుల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో భద్రతా పరమైన కారణాలతో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

    రాష్ట్రంలోని అన్ని పోలీస్ విభాగాలు రక్షణ శాఖతో సమన్వయంగా పని చేయాలని యూపీ డీజీపీ ఆదేశించారు.

    భారత ఆర్మీ ఈ దాడులను నిర్దిష్ట ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే జరిపిందని, పాకిస్తాన్ సైన్యంపై ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టంగా ప్రకటించింది.

    ఉగ్రవాద స్థావరాలపై దాడులకు 'ఆపరేషన్ సింధూర్' అని పేరు పెట్టారు. ఈ దాడులు జరిగిన ప్రాంతాల్లో భారత ఆర్మీ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది.

    వివరాలు 

    జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన మదర్సాలో ఉగ్రవాదులు

    ఇక పాకిస్తాన్‌లోని బహావల్పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన మదర్సాలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారనే ఖచ్చితమైన సమాచారం భారత ఆర్మీకి లభించింది.

    మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉన్నట్లు గుర్తించారు.

    ఈ విషయాలను పాకిస్తాన్ మీడియా కూడా ధృవీకరించడం గమనార్హం.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    యూపీ డీజీపీ చేసిన ట్వీట్  

    Red Alert has been declared in Uttar Pradesh following #OperationSindoor — the Indian Army’s targeted strike on terror hideouts.

    All @Uppolice field formations have been instructed to coordinate with Defence units and strengthen the security of vital installations.

    UP Police… pic.twitter.com/XOfOr1tTIq

    — DGP UP (@dgpup) May 7, 2025
    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Colonel Sofiya Qureshi: కర్నల్‌ సోఫియాపై వ్యాఖ్యల వివాదం.. మంత్రిపై సుప్రీం ఆగ్రహం సుప్రీంకోర్టు
    IPL 2025: మనసు మార్చుకున్న దక్షిణాఫ్రికా.. ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లు అందుబాటులో దక్షిణాఫ్రికా క్రికెట్ టీం
    Minister Savita: వచ్చే నెలలో నేతన్నలకు ఆరోగ్య బీమా.. చేనేత,జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడి  ఆంధ్రప్రదేశ్
    southwest monsoon: బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో వేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు

    ఉత్తర్‌ప్రదేశ్

    Rakesh Rathore Arrested: సీతాపూర్‌ ప్రెస్‌మీట్‌ మధ్యలో.. అత్యాచార ఆరోప‌ణ‌ల‌తో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్ట్..  భారతదేశం
    Ghaziabad: గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కులో భారీ పేలుడు భారతదేశం
    MahaKumbh: ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధుల రాక - కుంభమేళాకు 77 దేశాల దౌత్యవేత్తలు భారతదేశం
    PM Modi: మహ కుంభమేళాలో ప్రధాని మోదీ పాల్గొనే పూర్తి షెడ్యూల్ ఇదే! నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025