NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM-KISAN Funds:పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల.. ఒక్కో రైతుకు రూ. 2వేలు జమ
    తదుపరి వార్తా కథనం
    PM-KISAN Funds:పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల.. ఒక్కో రైతుకు రూ. 2వేలు జమ
    పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల.. ఒక్కో రైతుకు రూ. 2వేలు జమ

    PM-KISAN Funds:పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల.. ఒక్కో రైతుకు రూ. 2వేలు జమ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 05, 2024
    02:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని కోట్లాది మంది రైతులకు నవరాత్రి కానుకగా, ప్రధాని నరేంద్ర మోదీ "కిసాన్ సమ్మాన్ నిధి" పథకం 18వ విడత నిధులను విడుదల చేశారు.

    మహారాష్ట్ర పర్యటనలో భాగంగా, ప్రధాని 9.4 కోట్ల మంది రైతులకు రూ. 20 వేల కోట్లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా రైతుల ఖాతాల్లో బదిలీ చేశారు.

    ఒక్కో రైతు ఖాతాలో రూ. 2000 నగదు జమ చేశారు. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూ. 3.45 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది.

    పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2019లో ప్రారంభమైంది, దీని కింద రైతులకు సంవత్సరానికి రూ. 6వేలను మూడు వాయిదాలుగా అందిస్తారు.

    Details

    91.51 లక్షల మంది రైతులకు లబ్ధి

    ఈ పథకం ద్వారా మహారాష్ట్రలో ఇప్పటికే 17 విడతల్లో 1.20 కోట్ల మంది రైతులకు రూ. 32,000 కోట్లు పంపిణీ చేశారు.

    18వ విడతలో రాష్ట్రంలోని 91.51 లక్షల మంది రైతులకు రూ. 1,900 కోట్లకు పైగా లబ్ధి చేకూరింది.

    అదనంగా, మహారాష్ట్ర రైతులకు 'నమో షెత్కారీ మహాసమ్మన్ నిధి యోజన' కింద రూ. 2,000 కోట్ల అదనపు ప్రయోజనాన్ని కూడా ప్రధాని మోదీ అందించారు.

    ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    మహారాష్ట్ర

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    నరేంద్ర మోదీ

    Semicon India 2024: నేడు ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో సెమికాన్ ఇండియా 2024 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ..   నోయిడా
    Semicon 2024: ఇండియన్ మేడ్ చిప్ మా కల.. సెమికాన్ 2024 కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ  భారతదేశం
    PM e-DRIVE: రూ. 10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌ను ఆమోదించిన కేబినెట్ కేంద్ర ప్రభుత్వం
    DY Chandrachud: గణేష్ పూజ వివాదం.. బీజేపీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం  ఇండియా

    మహారాష్ట్ర

    Woman reverses car: 300 అడుగుల లోతు లోయలోకి పడి మహిళ మృతి భారతదేశం
    Maharastra: నవీ ముంబైని కలుపుతున్న అటల్ సేతుపై పగుళ్లు  భారతదేశం
    Pune MLA: మహారాష్ట్రలో టీనేజర్ నిర్లక్ష్యానికి మరో యువకుని బలి  భారతదేశం
    paper leak probe: ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల అరెస్ట్.. విచారణ తర్వాత విడుదల భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025