NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP MLC: నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ఏమ్మెల్సీకి తీవ్ర గాయాలు.. పీఏ మృతి
    తదుపరి వార్తా కథనం
    AP MLC: నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ఏమ్మెల్సీకి తీవ్ర గాయాలు.. పీఏ మృతి
    నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ఏమ్మెల్సీకి తీవ్ర గాయాలు.. పీఏ మృతి

    AP MLC: నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ఏమ్మెల్సీకి తీవ్ర గాయాలు.. పీఏ మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 05, 2024
    09:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

    కోడలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తూర్పు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి (Parvarat Reddy Chandrasekhar Reddy) తీవ్ర గాయాలపాలయ్యారు.

    ఈ ప్రమదంలో ఎమ్మెల్సీ పీఏ వెంకటేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందారు.

    కారు టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీ వెనుక భాగాన్ని వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

    ఇక ఎమ్మెల్యే తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు సమాచారం.

    Details

    ఎమ్మెల్సీని ఆస్పత్రికి తరలించిన జానీ మాస్టర్

    ఇదే సమయంలో ఆ రోడ్డుపై వెళ్తున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన కారులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు.

    ప్రమాదాన్ని చూసి కారు ఆపిన జానీ మాస్టర్ వెంటనే స్పందించి ఎమ్మెల్సీ తలకు కట్టుకట్టారు.

    ఆ తర్వాత ఎమ్మెల్సీతో పాటు క్షతగాత్రులను తన కారులో అపోలో ఆస్పత్రికి తరలించారు.

    ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఉపాధ్యాయ నియోజకవర్గాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోడ్డు ప్రమాదం

    తాజా

    Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి.. ఆపరేషన్‌ సిందూర్‌
    Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్ టాలీవుడ్
    Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు హర్యానా
    Gold Price:బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే బంగారం

    రోడ్డు ప్రమాదం

    హర్యానాలో బస్సు-క్రూయిజర్‌ ఢీ; 8 మంది మృతి హర్యానా
    శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి శ్రీకాళహస్తి
    సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి, 12 మందికి గాయాలు ఆంధ్రప్రదేశ్
    దిల్లీలో కాంవడ్‌ యాత్ర విషాదం.. రెండు లారీలు ఢీ, నలుగురు దుర్మరణం దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025