NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కి ఒక్కసారి ఆలూ పూరీ, మూడుసార్లు మామిడిపళ్లు తిన్నారు.. ఈడి ఆరోపణలు తిప్పికొట్టిన లాయర్
    తదుపరి వార్తా కథనం
    Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కి ఒక్కసారి ఆలూ పూరీ, మూడుసార్లు మామిడిపళ్లు తిన్నారు.. ఈడి ఆరోపణలు తిప్పికొట్టిన లాయర్
    అరవింద్ కేజ్రీవాల్‌కి ఒక్కసారి ఆలూ పూరీ, మూడుసార్లు మామిడిపళ్లు తిన్నారు

    Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కి ఒక్కసారి ఆలూ పూరీ, మూడుసార్లు మామిడిపళ్లు తిన్నారు.. ఈడి ఆరోపణలు తిప్పికొట్టిన లాయర్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 19, 2024
    05:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా స్వీట్లు, మామిడిపండ్లు,బంగాళదుంపలు, పూరీలు తిన్నారంటూ ఈడీ ఆరోపణలను అభిషేక్ మను సింఘ్వీ ఖండించారు.

    ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి డైట్‌పై నివేదికను 10లోగా కోర్టులో దాఖలు చేస్తామని జైలు యాజమాన్యం కోర్టులో తెలిపింది.

    కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వాదనలు వినిపించారు.

    48 సార్లు ఇంటి నుంచి భోజనం వస్తే కేవలం మూడుసార్లు మాత్రమే కేజ్రీవాల్‌ మామిడిపండ్లు తిన్నారని కోర్టుకు సింఘ్వీ తెలిపారు.

    Details 

    షుగర్ లేకుండా టీ,షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్లు వాడుతున్న కేజ్రీవాల్ 

    ఏప్రిల్ 8 తర్వాత మామిడి పండ్లను తినలేదన్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ 51గా ఉన్న మామిడిలో, 73 ఇండెక్స్‌ ఉన్న వైట్ రైస్, 68 ఇండెక్స్‌ ఉన్న బ్రౌన్ రైస్ కంటే తక్కువ షుగర్‌ ఉంటుందని వివరించారు.

    అందుకే దానిని ఆహారంగా కూడా అనుమతించారని అన్నారు. మరోవైపు కేజ్రీవాల్‌ షుగర్ లేని స్వీట్లను ఆరుసార్లు తిన్నారని, షుగర్ లేకుండా టీ తాగుతున్నారని కేవలం షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్లు వాడుతున్నారని తెలిపారు.

    15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా డాక్టర్‌తో మాట్లాడేందుకు అనుమతించకపోవడానికి కేజ్రీవాల్‌ క్రిమినల్‌ లేదా గ్యాంగ్‌స్టరా? అని సింఘ్వీ ప్రశ్నించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్
    RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం  ఆర్ బి ఐ

    అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal: దర్యాప్తు సంస్థ ఫిర్యాదు.. అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ భారతదేశం
    Arvind Kejriwal: మోదీ పేరు ఎత్తితే మీ భర్తలకు భోజనం పెట్టకండి: మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి  తాజా వార్తలు
    CAA: ' సీఏఏపై అబద్ధాలు చెప్పడం ఆపండి'.. కేజ్రీవాల్‌పై బీజేపీ ఎదురుదాడి  దిల్లీ
    Arvind Kejriwal: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025