NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarpradesh : యూపీలో భూ వివాదం.. ఓబీసీ నేత గొంతు కోసి హత్య 
    తదుపరి వార్తా కథనం
    Uttarpradesh : యూపీలో భూ వివాదం.. ఓబీసీ నేత గొంతు కోసి హత్య 
    యూపీలో భూ వివాదం.. ఓబీసీ నేత గొంతు కోసి హత్య

    Uttarpradesh : యూపీలో భూ వివాదం.. ఓబీసీ నేత గొంతు కోసి హత్య 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 11, 2024
    10:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బిఎస్‌పి)కి చెందిన స్థానిక నాయకురాలు నందిని రాజ్‌భర్‌ను ఓ దుండగుడు హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.

    ఆదివారం బాధితురాలి ఇంట్లోనే హత్య జరిగింది. హత్య కేసులో ఐదుగురిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు,వారిలో ముగ్గురు ఆనంద్ యాదవ్, ధ్రువ్ చంద్ర యాదవ్, ఒక మహిళను అరెస్టు చేశారు.

    నందిని రాజ్‌భర్ భర్త మేనమామ బాలకృష్ణకు చెందిన స్థలాన్ని స్థానిక ల్యాండ్ మాఫియా అక్రమంగా కబ్జా చేసి, దానికి సంబంధించిన పూర్తి సొమ్ము చెల్లించకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం.

    దీంతో ఫిబ్రవరి 29న బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడగా, రైల్వే ట్రాక్‌పై మృతదేహం లభ్యమైంది.

    Details 

    నందిని రాజ్‌భర్, బాలకృష్ణ లాబీయింగ్

    శ్రవణ్ యాదవ్, ధ్రువ్ చంద్ర యాదవ్,పన్నె లాల్ యాదవ్ అనే ముగ్గురు ల్యాండ్ మాఫియా చేసిన మోసానికి వ్యతిరేకంగా నందిని రాజ్‌భర్, బాలకృష్ణ లాబీయింగ్ చేశారు.

    పన్నె లాల్ యాదవ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. నందిని రాజ్‌భర్ హత్యకు ముందు బాలకృష్ణ భూమిని కబ్జా చేసిన ల్యాండ్ మాఫియాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మీడియాతో మాట్లాడుతున్న ఐజి 

    #WATCH | Sant Kabir Nagar, UP: SBSP leader and State General Secretary Nandini Rajbhar was stabbed to death.

    IG Ram Krishna Bhardwaj says, "A woman named Nandini has been stabbed to death...Further investigation is underway... The matter is associated to a land dispute..."… pic.twitter.com/Gq5HlPpgzY

    — ANI (@ANI) March 10, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    హత్య

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఉత్తర్‌ప్రదేశ్

    Gyanvapi Case: జ్ఞాన్‌వాపి మసీదు కేసు.. ముస్లింల పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు  జ్ఞానవాపి మసీదు
    Air India: : అయోధ్యకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. ఎప్పటి నుంచంటే? ఎయిర్ ఇండియా
    Ghaziabad: టీ చేయడం ఆలస్యమైందని.. భార్య తల నరికిన భర్త  హత్య
    Ram Mandir: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి విపక్షాల అగ్రనేతలకు ఆహ్వానాలు  అయోధ్య

    హత్య

    Uttar Pradesh: అత్యాచారం కేసులో బాధితురాలుగా ఉన్న యువతిని నరికి చంపిన నిందితులు ఉత్తర్‌ప్రదేశ్
    Ap Palnadu Murders : ఆంధ్రప్రదేశ్ పల్నాడులో ఘోరం.. కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్
    Delhi Crime : రూ.350 కోసం అతి దారుణ హత్య.. నిందితుడి పైశాచికత్వం దిల్లీ
    Soumya Vishwanathan: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులకు జీవిత ఖైదు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025