NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / supreme court: దిల్లీలో వాయుకాలుష్యాన్ని కట్టడి చేయడానికి విధించిన నిబంధనలు తొలగించొద్దు: సుప్రీం
    తదుపరి వార్తా కథనం
    supreme court: దిల్లీలో వాయుకాలుష్యాన్ని కట్టడి చేయడానికి విధించిన నిబంధనలు తొలగించొద్దు: సుప్రీం
    దిల్లీలో వాయుకాలుష్యాన్ని కట్టడి చేయడానికి విధించిన నిబంధనలు తొలగించొద్దు: సుప్రీం

    supreme court: దిల్లీలో వాయుకాలుష్యాన్ని కట్టడి చేయడానికి విధించిన నిబంధనలు తొలగించొద్దు: సుప్రీం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 02, 2024
    04:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు సంబంధించిన గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-4 (జీఆర్‌ఏపీ-4) నిబంధనలను సడలించడంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.

    జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఒకా, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ కలిసి ఈ అంశంపై ఆమోదం తెలిపారు.

    ఈ నిబంధనలు కారణంగా ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులకు పరిహారం అందించడంపై దిల్లీ, హరియాణా, రాజస్థాన్‌, యూపీ రాష్ట్రాల శాఖాధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిసెంబర్‌ 5న తమ ఎదుట హాజరుకావాలని కోర్టు సూచించింది.

    వివరాలు 

    నిబంధనల అమలు అధికారుల సంఖ్యపై దిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు 

    జీఆర్‌ఏపీ-4 నిబంధనలను అమలు చేయడం రాజధానిలో వాయుకాలుష్యం తగ్గించడంలో కీలకంగా ఉండాలని బెంచ్‌ అభిప్రాయపడింది.

    ముఖ్యంగా ట్రక్కులను దిల్లీలో ప్రవేశించకుండా నియంత్రించడం, నిబంధనల అమలుకు మోహరించబడిన అధికారుల సంఖ్యపై దిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

    దీనిపై దిల్లీ ప్రభుత్వ తరఫున హాజరైన న్యాయవాది షాదన్‌ ఫరాసాత్‌ మాట్లాడుతూ, ఈ నిబంధనలను ఉల్లంఘించిన ఘటనలను పరిశీలించి, కేవలం రెండు లేదా మూడు సందర్భాలతో 1.5 కోట్ల జనాభా ఉన్న దిల్లీలో జీఆర్‌ఏపీ-4 నిబంధనలు అతిక్రమించినట్లు తేల్చడం సరికాదని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    దిల్లీ
    వాయు కాలుష్యం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    సుప్రీంకోర్టు

    'Not a coffee shop...':'యా' అనొద్దు.. ఇది కాఫీ షాపు కాదు.. లాయర్‌పై సీజేఐ ఆగ్రహం డివై చంద్రచూడ్
    Isha Foundation: ఈశా ఫౌండేషన్‌ విషయంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే   భారతదేశం
    Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. విచారణ రేపటికి వాయిదా తిరుమల తిరుపతి
    Supreme Court: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. ఐదుగురితో స్వతంత్ర సిట్ భారతదేశం

    దిల్లీ

    Water Shortage: యమునా నదిలో విషపూరిత నురగలు.. దిల్లీ వాసులకు నీటి కష్టాలు ఇండియా
    Delhi Pollution: టపాసుల మోత.. దిల్లీలో దట్టమైన పోగ.. అంధకారమైన రహదారులు వాయు కాలుష్యం
    Delhi air pollution: ఢిల్లీలో కొనసాగుతున్న ప్రమాద ఘంటికలు.. పీల్చితే శ్వాసకోశ సమస్యలే భారతదేశం
    Delhi Air Pollution: దిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్రం కఠిన చర్యలు.. జరిమానాల మొత్తాలు రెట్టింపు  భారతదేశం

    వాయు కాలుష్యం

    గ్రీన్ హైదరాబాద్: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు హైదరాబాద్
    దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని  దిల్లీ
    Delhi AQI 500: దిల్లీలో తీవ్రంగా క్షీణించినట్లు గాలి నాణ్యత.. కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు దిల్లీ
    Delhi Schools Closed: దిల్లీలో పీక్‌లో వాయి కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025