NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణలో పునఃప్రారంభమైన పాఠశాలలు.. 41 వేల స్కూళ్లు, గురుకులాల రీ ఓపెన్
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణలో పునఃప్రారంభమైన పాఠశాలలు.. 41 వేల స్కూళ్లు, గురుకులాల రీ ఓపెన్
    తెలంగాణలో పున ప్రారంభమైన 41 వేల స్కూళ్లు, గురుకులాలు

    తెలంగాణలో పునఃప్రారంభమైన పాఠశాలలు.. 41 వేల స్కూళ్లు, గురుకులాల రీ ఓపెన్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 12, 2023
    09:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వేసవి సెలవులు నేటితో ముగిశాయి. దాదాపు 45 రోజుల విరామం తర్వాత బడి గంటలు మోగుతున్నాయి.

    ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 41 వేల పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాలు సోమవారం నుంచి తిరిగి తెరుచుకున్నాయి.

    ఫలితంగా 60 లక్షల మంది అన్ని రకాల విద్యార్థులు తిరిగి బడిబాటపట్టారు. అయితే సర్కారు బడులను మరింత బలోపేతం చేసి విద్యా ప్రమాణాలను మెరుపర్చేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతోంది.

    కొత్త అకాడమిక్ ఇయర్ లో చేపట్టే కార్యక్రమాలతో పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ (ఎస్ఐటీ)లకు వేర్వేరు ప్రణాళికలను విద్యాశాఖ అధికారులు రూపొందించారు.

    DETAILS

    ఉపాధ్యాయులకు 5 వారాల పాటు ప్రత్యేక శిక్షణ : పాఠశాల విద్యాశాఖ

    శాఖాపరమైన ఆమోదం కోసం ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు సమర్పించారు.

    ఈసారి తొమ్మిగో తరగతికీ ఇంగ్లీష్ మీడియాన్ని పర్తింపజేయనున్న పాఠశాల విద్యాశాఖ, ఇప్పటికే 1 - 8 తరగతుల్లో ఆంగ్ల మాధ్యమ బోధన కొనసాగుతోంది.

    మరోవైపు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో హ్యాకథాన్స్‌, పోటీలను సైతం నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

    ఐవోటీ - ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌

    ఏఐ - ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌

    ఎంఎల్‌ - మెషీన్‌ లెర్నింగ్‌ లాంటి అత్యాధునిక సాంకేతికత అంశాలపై పాఠశాల అభివృద్ధిలో భాగంగా స్పెషల్ ప్లాన్‌ను అమలు చేయనున్నామని వెల్లడించింది.

    ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు ఉపాధ్యాయులకు మరో 5 వారాల పాటు ప్రత్యేక శిక్షణ అందిస్తామని స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం
    విద్యార్థులు

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    తెలంగాణ

    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్  విద్యుత్
    తెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు  ఐఎండీ
    హైదరాబాద్‌లోని పబ్‌లో వన్యప్రాణుల ప్రదర్శన; సోషల్ మీడియాలో వీడియో వైరల్  జూబ్లీహిల్స్

    ప్రభుత్వం

    2022-23కి 8.15% వడ్డీ రేటును నిర్ణయించిన ప్రావిడెంట్ ఫండ్ విభాగం EPFO ప్రకటన
    ఏప్రిల్ 1 నుంచి 18% పెరగనున్న ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే టోల్ పన్ను రవాణా శాఖ
    ఏప్రిల్ 1 నుండి 12% పెరగనున్న అవసరమైన మందుల ధరలు భారతదేశం
    CCI గూగుల్ పై వేసిన ₹1,337 కోట్ల పెనాల్టీని సమర్థించిన NCLAT గూగుల్

    విద్యార్థులు

    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు విద్యా శాఖ మంత్రి
    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం ఇరాన్
    ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు హైదరాబాద్
    10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025