NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sharad Pawar: 'ఐయామ్ ఫైర్, నాట్ రిటైర్', అజిత్‌కు శరద్ పవార్ అదిరిపోయే కౌంటర్ 
    తదుపరి వార్తా కథనం
    Sharad Pawar: 'ఐయామ్ ఫైర్, నాట్ రిటైర్', అజిత్‌కు శరద్ పవార్ అదిరిపోయే కౌంటర్ 
    'ఐయామ్ ఫైర్, నాట్ రిటైర్', అజిత్‌కు శరద్ పవార్ అదిరిపోయే కౌంటర్

    Sharad Pawar: 'ఐయామ్ ఫైర్, నాట్ రిటైర్', అజిత్‌కు శరద్ పవార్ అదిరిపోయే కౌంటర్ 

    వ్రాసిన వారు Stalin
    Jul 08, 2023
    05:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తనపై అజిత్ పవార్ చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీసీ) చీఫ్ శరద్ పవార్ శనివారం స్పందించారు.

    'నేను అలిసిపోలేదని, రిటైర్‌మెంట్ కాలేదని, నాలో ఇంకా ఫైర్ ఉంది' అని శరద్ పవార్ అన్నారు. తన జీవితం ఎన్‌సీసీకి అంకితం అని వ్యాఖ్యానించారు.

    తనకు ఇంకా వయస్సు రాలేదు శరద్ పవార్ నొక్కి చెప్పారు. 'నేను అలసిపోను, పదవీ విరమణ పొందను' అన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మాటలను ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

    తనను పదవీ విరమణ చేయమని చెప్పడానికి వారు ఎవరని ప్రశ్నించారు. తాను ఇంకా పని చేయగలనని శరద్ పవార్ చెప్పారు.

    శరద్ పవార్

    ఎన్నికల్లో ఓడిపోయినా యూపీఏలో ప్రఫుల్ పటేల్ కేంద్రమంత్రి పదవి ఇప్పించా: శరద్ పవార్

    బీజేపీ సూచన మేరకు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజబల్ వంటి తిరుగుబాటు నేతలు తనపై వ్యక్తిగత దాడులు చేశారని శరద్ పవార్ ఆరోపించారు.

    వంశపారంపర్య రాజకీయాలను ఎన్‌సీపీ ప్రోత్సహిస్తోందని అజిత్ పవార్ చేసిన ఆరోపణలపై శరద్ పవార్ మాట్లాడుతూ, తన మేనల్లుడు మహారాష్ట్రకు నాలుగుసార్లు ఉప ముఖ్యమంత్రిని చేశానని అజిత్‌పై కౌంటర్ ఎటాక్ చేశారు.

    ఎన్నికల్లో ఓడిపోయినా యూపీఏలో ప్రఫుల్ పటేల్ కు కూడా మంత్రి పదవి ఇచ్చినట్లు ఈ సందర్భంగా శదర్ పవార్ గుర్తు చేశారు.

    యూపీఏలో పీఏ సంగ్మా కుమార్తెకు కేంద్ర మంత్రి పదవి దక్కిందని, తన కూతురు సుప్రియ(సూలే)కి ఇంకా ఆ అవకాశం రాలేదన్నారు. ఆ వాదన తప్పు అని శదర్ పవార్ వాదించారు.

    శరద్ పవార్

    శివసేన వేరు, బీజేపీ వేరు: శరద్ పవార్

    2014, 2017, 2019లో కూటమి ప్రభుత్వం కోసం తమ పార్టీ బీజేపీతో చర్చలు జరిపిందని, అయితే సైద్ధాంతిక విభేదాల కారణంగా కాషాయ పార్టీతో ముందుకు వెళ్లకూడదని తాము నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

    ప్రజాస్వామ్య ప్రక్రియలో పోత్తుల ప్రక్రియ అనేది ఒక భాగమని, ఇందులో తప్పులేదని స్పష్టం చేశారు.

    శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరాలన్న అజిత్ పవార్ నిర్ణయంపై శరద్ పవార్ మాట్లాడుతూ.. శివసేనకు, బీజేపీకి మధ్య తేడా ఉందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్‌తో శివసేన పొత్తు పెట్టుకున్నదని గుర్తుచేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అజిత్ పవార్
    శరద్ పవార్
    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    అజిత్ పవార్

    మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్; అసలు ఆయన ఎవరో తెలుసా?  మహారాష్ట్ర
    బీజేపీతో పొత్తుపై 2022లోనే ఎన్సీపీలో చర్చ; తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు  మహారాష్ట్ర
    రసకందాయంలో ఎన్సీపీ వ్యవహారం; నేడు పోటాపోటీగా సమావేశం అవుతున్న శరద్ పవార్, అజిత్ వర్గాలు  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    ఎన్సీపీ గుర్తును దక్కించుకునేందుకు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన అజిత్ పవార్ శరద్ పవార్

    శరద్ పవార్

    సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ.. అధ్యక్షుడిగా కొనసాగాలన్న ఎన్సీపీ కమిటీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ
    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు
    ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ సుప్రీంకోర్టు
    ఏపీలో 'బీఆర్ఎస్‌'కు షాకిచ్చిన ఈసీ; జాతీయ స్థాయిలో 'ఆప్‌'కు ప్రమోషన్  ఎన్నికల సంఘం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025