NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / YS Sharmila: రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకుంటే కాదు.. జగన్, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    YS Sharmila: రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకుంటే కాదు.. జగన్, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
    YS Sharmila: రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకుంటే కాదు.. జగన్, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

    YS Sharmila: రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకుంటే కాదు.. జగన్, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 25, 2024
    03:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పనితీరుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు.

    జగన్ కోసం 3200 కిలోమీటర్లు నడిచి,ఏది అడిగితే అది చేసి జగన్‌కు మద్దతిచ్చానని,అయితే సీఎం అయ్యాక ఆయనలో మార్పు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

    భారతీయ జనతా పార్టీ చేతిలో జగన్ కీలు బొమ్మగా మారారని అన్నారు. రాజధాని, పోలవరం వంటి ముఖ్యమైన ప్రాజెక్టుల పురోగతిని షర్మిల ప్రశ్నించారు.

    తమ తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారసులమని చెప్పుకోవడం సరిపోదని, అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె ఉద్ఘాటించారు.

    Details 

    పోలవరం విషయంలో ఆ రెండు పార్టీల నిర్లక్ష్యం 

    కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని విడగొట్టిందన్న జగన్ వ్యాఖ్యలను వైఎస్ షర్మిల ఖండించారు.

    విభజనకు జగన్ స్వయంగా కారణమని అన్నారు. పోలవరం విషయంలో తెలుగుదేశం పార్టీ (టిడిపి), వైసీపీ ప్రభుత్వాలు రెండూ నిర్లక్ష్యం చేస్తున్నాయని షర్మిల ఆరోపించారు.

    రివర్స్‌ టెండరింగ్‌ నిర్ణయం, ప్రాజెక్టు పూర్తి చేయడంలో జరుగుతున్న జాప్యంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఉక్కు కర్మాగారాన్ని, రాష్ట్ర శ్రేయస్సును పణంగా పెట్టారని జగన్‌ తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

    జగన్ మంత్రులను ఉద్దేశించి షర్మిల మాట్లాడుతూ.. ఆయన కోసం రాజీనామా చేసిన 18 మందిలో ఎంతమంది మంత్రులు అయ్యారని ప్రశ్నించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ షర్మిల

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    వైఎస్ షర్మిల

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్; మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టిన షర్మిల హైదరాబాద్
    కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల రావడాన్ని ఆహ్వానిస్తున్నాం : మాజీ ఎంపీ కేవీపీ కాంగ్రెస్
    సీఎం జగన్‌తో తెలంగాణ మాజీ ఎంపీ పొంగులేటీ భేటీ వై.ఎస్.జగన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025