NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / చంద్రయాన్-3 మూన్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రదేశానికి 'శివశక్తి' గా నామకరణం: మోదీ 
    తదుపరి వార్తా కథనం
    చంద్రయాన్-3 మూన్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రదేశానికి 'శివశక్తి' గా నామకరణం: మోదీ 
    చంద్రయాన్-3 మూన్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రదేశానికి 'శివశక్తి' గా నామకరణం: మోదీ

    చంద్రయాన్-3 మూన్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రదేశానికి 'శివశక్తి' గా నామకరణం: మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 26, 2023
    11:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరులోని పీణ్య పారిశ్రామిక ప్రాంతంలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ సెంటర్‌లో ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

    ఈ సందర్భంగా చంద్రయాన్-3 విజయానికి కృషి చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. రెండు దేశాల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ ఈ ఉదయం బెంగళూరు చేరుకున్నారు.

    చంద్రయాన్-3 ల్యాండింగ్ చాలా సంతోషకరమైన క్షణమని, దేశానికి తిరిగి వచ్చిన వెంటనే శాస్త్రవేత్తలను కలవాలని, వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు, సెల్యూట్ చేయాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ అన్నారు.

    చంద్రయాన్-3 మూన్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని 'శివశక్తి' అని పిలుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్‌లో ప్రకటించారు.

    Details 

    ఇక నుండి ఆగస్టు 23'జాతీయ అంతరిక్ష దినోత్సవం': మోదీ 

    చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ఆగస్టు 23ను ఇప్పటి నుండి 'జాతీయ అంతరిక్ష దినోత్సవం'గా పిలుస్తామని ఆయన ప్రకటించారు.

    ఉదయం 7.30 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమై ప్రసంగించారు. "మీ కృషి, అంకితభావానికి తను ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

    మీరు దేశాన్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్లారో అది మామూలు ఎత్తు కాదు, సాధారణ విజయం కాదు' అని ప్రధాని మోదీ అన్నారు.

    చంద్రయాన్-3 విజయం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రధాని భావోద్వేగానికి లోనవుతూ.."భారతదేశం చంద్రునిపై ఉంది.ఇంతకు ముందు ఎవరూ చేరుకోని ప్రదేశానికి చేరుకున్నాం. ఇంతకు ముందు ఎవరూ చేయని పని చేశాం.

    ఇది నేటి భారతదేశం - బోల్డ్ మరియు బ్రేవ్ అన్నారు.

    Details 

    వాణిజ్యం నుండి సాంకేతిక చెందిన దేశాలలో భారతదేశం మొదటి వరుసలో నిలుస్తుంది: మోదీ 

    చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ చేయడంలో మహిళా శాస్త్రవేత్తల పాత్రను కూడా ఆయన ప్రస్తావించారు.

    "భారతదేశం శాస్త్రీయ ప్రయత్నాలకు ఇప్పుడు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు" అని మోదీ అన్నారు.

    "ఒకప్పుడు మన దేశాన్ని మూడో వరుసలో లెక్కించేవారు. నేడు, వాణిజ్యం నుండి సాంకేతికత వరకు, అభివృద్ధి చెందిన దేశాలలో భారతదేశం మొదటి వరుసలో నిలుస్తోందన్నారు.

    'మూడవ వరుస' నుంచి 'మొదటి వరుస' వరకు సాగిన ఈ ప్రయాణంలో 'ఇస్రో' వంటి సంస్థలు గణనీయమైన పాత్ర పోషించాయి' అని ప్రధాని మోదీ అన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఆగస్టు 23'జాతీయ అంతరిక్ష దినోత్సవం' ప్రకటించిన మోదీ 

    #WATCH | "On 23rd August, India hoisted flag on the Moon. From now onwards, that day will be known as National Space Day in India", says PM Modi pic.twitter.com/K16gbmUT2T

    — ANI (@ANI) August 26, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఇస్రో
    బెంగళూరు
    చంద్రయాన్-3

    తాజా

    Bomb threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు బాంబు బెదిరింపు
    Red Cross Symbol: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఆస్పత్రులపై 'రెడ్ క్రాస్' గుర్తులు తెలంగాణ
    Ministry of Foreign Affairs: 36 ప్రాంతాలలో 400 డ్రోన్లతో పాకిస్థాన్‌ దాడులు: విదేశాంగ మంత్రిత్వ శాఖ విదేశాంగశాఖ
    Swiggy Q4 results: క్విక్‌ కామర్స్‌‌పై దృష్టి.. స్విగ్గీ నష్టం డబుల్‌! స్విగ్గీ

    నరేంద్ర మోదీ

    ఒకే వేదికపై నరేంద్ర మోదీ, శరద్ పవార్.. లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్న ప్రధాన మంత్రి శరద్ పవార్
    దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్రానికి చంద్రబాబు మద్దతు  చంద్రబాబు నాయుడు
    దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లకు మహర్దశ.. ఆగస్ట్ 6న మోదీ శంకుస్థాపన రైల్వే స్టేషన్
    PM Modi: 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన  ప్రధాన మంత్రి

    ఇస్రో

    PSLV-C56: ఇస్రో మరో ఘనత; పీఎస్ఎల్‌వీ-సీ56 ప్రయోగం విజయవంతం  శ్రీహరికోట
    చంద్రయాన్-3: చంద్రుడి దారిలో మరింత దగ్గరగా స్పేస్ క్రాఫ్ట్  చంద్రయాన్-3
    Chandrayaan-3: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ -3; ఈ నెల 23న జాబిల్లిపై మిషన్ ల్యాండింగ్  చంద్రయాన్-3
    మరోసారి కక్ష్యను తగ్గించిన ఇస్రో: చంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3  చంద్రయాన్-3

    బెంగళూరు

     2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ  టెక్నాలజీ
    బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్ ఖారారు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    ఖగోళ అద్భుతం: బెంగళూరులో జీరో షాడో డే- నీడలు అదృశ్యం  భూమి
    బెంగళూరు: ఇంటర్‌లో 90శాతం మార్కులు లేవని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు భారతదేశం

    చంద్రయాన్-3

    Aditya L-1:ఇస్రో మరో చారిత్రక ప్రయోగం; సూర్యూడిపై అధ్యయనానికి 'ఆదిత్య ఎల్1' మిషన్  ఇస్రో
    చంద్రయాన్-3 కక్ష్య కుదింపు చర్యలు పూర్తి చేసిన ఇస్రో: ఇక మిగిలింది అదొక్కటే  ఇస్రో
    చంద్రయాన్-3: ప్రొపుల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ విడిపోవడం; కీలక దశ జరిగేది ఈరోజే  ఇస్రో
    చంద్రయాన్‌-3లో మరో కీలక ఘట్టం పూర్తి.. విజయవంతంగా విడిపోయిన ల్యాండర్ విక్రమ్‌ ఇస్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025