NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Shashi Tharoor: 'కాలుష్యం తీవ్రమవుతున్నందున ఢిల్లీ భారత రాజధానిగా ఉండాలా..?' శశిథరూర్‌ పోస్ట్‌ వైరల్‌
    తదుపరి వార్తా కథనం
    Shashi Tharoor: 'కాలుష్యం తీవ్రమవుతున్నందున ఢిల్లీ భారత రాజధానిగా ఉండాలా..?' శశిథరూర్‌ పోస్ట్‌ వైరల్‌
    'కాలుష్యం తీవ్రమవుతున్నందున ఢిల్లీ భారత రాజధానిగా ఉండాలా..?'

    Shashi Tharoor: 'కాలుష్యం తీవ్రమవుతున్నందున ఢిల్లీ భారత రాజధానిగా ఉండాలా..?' శశిథరూర్‌ పోస్ట్‌ వైరల్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 19, 2024
    09:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

    దీనికి తోడు పొగమంచు కమ్ముకోవడం వల్ల గాలి నాణ్యత మరింత దిగజారింది.

    ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తాజాగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ''ఇలాంటి పరిస్థితుల్లో దిల్లీ ఇంకా దేశ రాజధానిగా కొనసాగాలా?'' అంటూ ప్రశ్నించారు.

    వివరాలు 

    కాలుష్య స్థాయిలపై శశిథరూర్ గణాంకాలు

    కాలుష్య స్థాయిలపై గణాంకాలు అందిస్తూ శశిథరూర్ ఒక టేబుల్‌ను పోస్ట్‌ చేశారు.

    ఆయన వ్యాఖ్యానిస్తూ, ''దిల్లీ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది.ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాల మోతాదు నాలుగు రెట్లు పెరిగింది.రెండో స్థానంలో ఉన్న ఢాకా (బంగ్లాదేశ్ రాజధాని)తో పోలిస్తే,దిల్లీలో ఈ ప్రమాదకర స్థాయి ఐదు రెట్లు అధికంగా ఉంది. ఇలాంటి పరిస్థితులు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నా, కేంద్ర ప్రభుత్వం దీని పై తీవ్రంగా స్పందించలేదు.నవంబర్ నుంచి జనవరి వరకు ఈ నగరం నివాసానికి అనుకూలంగా ఉండడం లేదని, మిగతా కాలంలోనూ ప్రజలు జీవనం సాగించడం కష్టసాధ్యమని''ఆయన అన్నారు.

    శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు దిల్లీలో పెరుగుతున్న కాలుష్యానికి గల కారణాలు,దీని ప్రభావం,అలాగే రాజధానిగా దిల్లీ కొనసాగింపుపై చర్చను మరింత ఉధృతం చేశాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    శశిథరూర్ చేసిన ట్వీట్ 

    Delhi is officially the most polluted city in the world, 4x Hazardous levels and nearly five times as bad as the second most polluted city, Dhaka. It is unconscionable that our government has been witnessing this nightmare for years and does nothing about it. I have run an Air… pic.twitter.com/sLZhfeo722

    — Shashi Tharoor (@ShashiTharoor) November 18, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శశిథరూర్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    శశిథరూర్

    Shashi Tharoor: ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు?: కళ్లు చెదిరే సమాధానం చెప్పిన శశిథరూర్ భారతదేశం
    Shashi Tharoor vs Rajeev Chandrasekhar : "అభివృద్ధిపై చర్చిద్దాం".. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సవాల్‌ను స్వీకరించిన శశిథరూర్ రాజీవ్ చంద్రశేఖర్
    Delhi:ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్.. శశి థరూర్ పీఏ అరెస్ట్  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025