NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Siddaramaiah: ముడా భూ కుంభకోణం కేసులో లోకాయుక్త పోలీసుల ఎదుట హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 
    తదుపరి వార్తా కథనం
    CM Siddaramaiah: ముడా భూ కుంభకోణం కేసులో లోకాయుక్త పోలీసుల ఎదుట హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 
    ముడా భూ కుంభకోణం కేసులో లోకాయుక్త పోలీసుల ఎదుట హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

    CM Siddaramaiah: ముడా భూ కుంభకోణం కేసులో లోకాయుక్త పోలీసుల ఎదుట హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 07, 2024
    11:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ముడా ఇంటి స్థలాల అవినీతి కేసులో ఏ1 నిందితుడిగా మైసూరులోని లోకాయుక్త కార్యాలయంలో బుధవారం విచారణకు హాజరయ్యారు.

    ఈ విచారణ కోసం, చన్నపట్టణ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను రద్దు చేసుకుని ఆయన కార్యాలయానికి వెళ్లారు.సుమారు రెండు గంటల పాటు లోకాయుక్త ఎస్పీ ఉదేశ్‌ సిద్దరామయ్యను విచారించారు.

    విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన సిద్దరామయ్య, "లోకాయుక్త అధికారులు నోటీసులు ఇచ్చారు కాబట్టి నేను విచారణకు హాజరయ్యాను. ఇది నాకు అవమానం కాదు" అన్నారు.

    ఆ సమయంలో ఆయనకు 30-35 ప్రశ్నలు అడిగినట్లు చెప్పారు.తనకు తెలిసిన సమాధానాలు ఇచ్చానని పేర్కొన్నారు."ఇది ఒక తప్పు కేసు.మేము ఇంటి స్థలాలను తిరిగి ఇవ్వడం అంటే నేరం అంగీకరించడం కాదు"అని సిద్దరామయ్య స్పష్టం చేశారు.

    వివరాలు 

    ఆరోపణలకు విసుగు చెంది..

    ఆరోపణలకు విసుగు చెంది తన భార్య ఆ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

    "కోర్టు తీర్పు వచ్చే వరకు ఇది కేవలం ఒక ఆరోపణ మాత్రమే. నా రాజకీయ జీవితం లో ఇది ఒక చిన్న మచ్చగా ఉండబోతుంది" అని సిద్దరామయ్య తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సిద్ధరామయ్య
    కర్ణాటక

    తాజా

    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి
    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి
    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  16 మంది  మృతి  చార్మినార్

    సిద్ధరామయ్య

    కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల  విద్యుత్
    కర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య కర్ణాటక
    సీఎం సిద్దరామయ్యపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు; కర్ణాటక కాంగ్రెస్‌లో దమారం  డీకే శివకుమార్
    కర్ణాటకలో రేషన్ బియ్యం పంపిణీకి కొరత.. నగదు బదిలీకి కేబినెట్ కీలక నిర్ణయం కర్ణాటక

    కర్ణాటక

    Karnataka: కర్ణాటకలో కృత్రిమ కలరింగ్ పై కొరడా  భారతదేశం
    Actor Pavithra Gowda: కస్టడీలో మేకప్ వేసుకున్న నటి పవిత్ర గౌడకు నోటీసులు  సినిమా
    Karnataka: పుణె-బెంగళూరు హైవేపై బస్సు ట్రక్కు ఢీకొని 13 మంది మృతి రోడ్డు ప్రమాదం
    Karnataka: కర్ణాటకలో పానీపూరి ప్రియులకు షాక్.. పానీపూరీ శాంపిల్స్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025