NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ ఆర్టీసీకి గణనీయంగా తగ్గిన నష్టాలు; నల్గొండ రీజియన్ టాప్ 
    భారతదేశం

    తెలంగాణ ఆర్టీసీకి గణనీయంగా తగ్గిన నష్టాలు; నల్గొండ రీజియన్ టాప్ 

    తెలంగాణ ఆర్టీసీకి గణనీయంగా తగ్గిన నష్టాలు; నల్గొండ రీజియన్ టాప్ 
    వ్రాసిన వారు Naveen Stalin
    May 26, 2023, 11:17 am 1 నిమి చదవండి
    తెలంగాణ ఆర్టీసీకి గణనీయంగా తగ్గిన నష్టాలు; నల్గొండ రీజియన్ టాప్ 
    తెలంగాణ ఆర్టీసీకి గణనీయంగా తగ్గిన నష్టాలు; నల్గొండ రీజియన్ టాప్

    దాదాపు దశాబ్దం పాటు భరించలేని నష్టాలను చవిచూసిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో టీఎస్‌ఆర్టీసీ నష్టాలు భారీగా తగ్గాయి. రాబడిలో గణనీయమైన గణాంకాలను నమోదు చేసింది. 2021-22 ఏడాదిలో రూ.1986.58కోట్ల నష్టాలను చవిచూసిన ఆర్టీసీ తాజా ఆర్థిక సంవత్సరంలో రూ.672.29 కోట్ల నష్టాన్ని మాత్రమే నమోదు చేయడం గమనార్హం. ఈ గణాంకాలే తెలంగాణ ఆర్టీసీ నష్టాలు ఏ స్థాయిలో తగ్గాయో అర్థం అవుతుంది.

    సంస్కరణ వల్లే తగ్గిన తగ్గిన నష్టాలు

    ప్రస్తుతం ఆర్టీసీని మూడు జోన్లు, 10 రీజియన్లుగా పరిగణిస్తారు. అయితే వీటిలో ఏ ఒక్క రీజియన్ కూడా లాభాలను గడించలేదు. 10 రీజియన్లలో అతి తక్కువ నష్టాన్ని నల్గొండ జిల్లా నమోదు చేయడం గమనార్హం. ఈ రీజియన్‌లో నష్టాలు ఏకంగా 95శాతం తగ్గాయని ఆర్టీసీ తెలిపింది. గతేడాది లెక్కలను ఒకసారి పరిశీలిస్తే, ఆదాయం కంటే, ఖర్చే ఎక్కువగా ఉందని యాజమాన్యం గ్రహించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆర్టీసీ తీసుకొచ్చిన సంస్కరణ వల్ల నష్టాలు చాలా వరకు తగ్గాయి. ఇందులో ఆర్టీసీ ఛార్జీల పెంపు, మెరుగైన కార్గో సేవలు వంటివి ఉన్నాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    తెలంగాణ
    బస్
    టీఎస్ఆర్టీసీ
    తాజా వార్తలు

    తాజా

    భోళాశంకర్ మ్యూజిక్ హంగామా షురూ: చిరంజీవి పోస్టర్ రిలీజ్ చేసి మరీ చెప్పేసారు  తెలుగు సినిమా
    ఒక్కో ఇన్‌స్టా పోస్టుకు కోహ్లీ సంపాదన ఎంతంటే..? విరాట్ కోహ్లీ
    ఐపీఎల్ 2023 సమయంలో ఏ ఫుడ్‌కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయంటే? ఐపీఎల్
    ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ  ఎయిర్ ఇండియా

    తెలంగాణ

    తెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు  ఐఎండీ
    తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్  విద్యుత్
    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత.. ఈ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు  వాతావరణ మార్పులు

    బస్

    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  జమ్మూ
    హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు  హైదరాబాద్
    కాలువలోకి దూసుకెళ్లిన బస్సు; 12 మంది మృతి  మహారాష్ట్ర
    అన్నీ వాహనాలకు తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్ష; ఆఖరు తేదీ పొడగింపు ఆటో మొబైల్

    టీఎస్ఆర్టీసీ

    TSRTC: విలేజ్ బస్ ఆఫీసర్ల తొలివిడత నియామకం పూర్తి తెలంగాణ
    TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్; హైదరాబాద్‌లో టికెట్ ధరలు రూ.10 తగ్గింపు  తెలంగాణ

    తాజా వార్తలు

    పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం  విమానం
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం  రాజస్థాన్
    దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక దిల్లీ
    మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్ అమిత్ షా

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023