NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఫేస్‌బుక్ ప్రేమ; ప్రియుడి కోసం భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన మహిళ; ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే!
    తదుపరి వార్తా కథనం
    ఫేస్‌బుక్ ప్రేమ; ప్రియుడి కోసం భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన మహిళ; ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే!
    ఫేస్‌బుక్ ప్రేమ; ప్రియుడి కోసం భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన మహిళ; ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే!

    ఫేస్‌బుక్ ప్రేమ; ప్రియుడి కోసం భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన మహిళ; ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే!

    వ్రాసిన వారు Stalin
    Jul 24, 2023
    10:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అంజు అనే 35 ఏళ్ల భారతీయ మహిళ తన ఫేస్‌ బుక్ ప్రియుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాకు వెళ్లింది. ఈ ఘటన రెండు దేశాల్లో సంచనలంగా మారింది.

    పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ తన పబ్‌జీ ప్రియుడిని కలవడానికి భారత్‌కు వచ్చిన ఉదంతం అనంతరం ఈ ఘటన జరగడం గమనార్హం.

    అంజుకు ఇదివరకే పెళ్లి కావడం కొసమెరుపు. మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆమెకు 15 ఏళ్ల, ఆరేళ్ల పిల్లులు కుడా ఉన్నారు. అంజు స్వస్థలం రాజస్థాన్ లోని భివాడి జిలా.

    సీమా అంశం వెలుగులోకి రాకముందే అంజు పాకిస్థాన్‌కు వెళ్లేందుకు చట్టబద్ధంగా దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

    అంజు ప్రియుడు నస్రుల్లా పాకిస్థాన్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు.

    పాక్

    గాఢ ప్రేమలో మునిగిపోతున్న అంజు- నస్రుల్లా 

    అంజు- నస్రుల్లా ఇద్దరూ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. అనంతరం అది ప్రేమగా మారింది.

    ప్రస్తుతం అంజు- నస్రుల్లా ఇద్దరూ గాఢ ప్రేమలో మునిగిపోతున్నట్లు తెలుస్తోంది. నస్రుల్లా లేకుండా తాను ఉండలేనని అక్కడి అధికారులకు అంజు తెలియజేసింది.

    అయితే వీరి ప్రేమ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు పాకిస్థాన్‌లోని భద్రతా వర్గాలు తెలిపాయి. విచారణ అనంతరం అన్ని వివరాలను తెలియజేస్తామని జిల్లా పోలీసు అధికారి (డీపీఓ) బాలా ముస్తాక్ ఖాన్ తెలిపారు.

    ఈ ఘటనపై నస్రుల్లా స్పందించారు. అంజుతో తన నిశ్చితార్థం మరో రెండు మూడు రోజుల్లో జరగనుందని వెల్లడించాడు. ఈ విషయంలో మరెవరూ జోక్యం చేసుకోకూడదని తాము కోరుకుంటున్నట్లు చెప్పాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    తాజా వార్తలు

    తాజా

    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్
    RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం  ఆర్ బి ఐ
    Harvard University: ట్రంప్ పరిపాలనపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం దావా   అమెరికా
    AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుంది.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? ప్రధాన మంత్రి
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం

    తాజా వార్తలు

    Rafale Deal: ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో రాఫెల్ డీల్ ఎందుకు జరగలేదంటే! ఫ్రాన్స్
    Rajasthan Crime: ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసి, 6 ముక్కలుగా నరికి పాతిపెట్టేశాడు  రాజస్థాన్
    Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    Wuhan Lab: వుహాన్ ల్యాబ్‌పై కొరడా ఝులిపించిన అమెరికా; నిధుల నిలిపివేత  వుహాన్ ల్యాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025