NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు 
    తదుపరి వార్తా కథనం
    తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు 
    తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు

    తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు 

    వ్రాసిన వారు Stalin
    May 10, 2023
    03:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తరపు న్యాయవాది టీఎన్ బీజేపీ చీఫ్ అన్నామలైపై బుధవారం పరువు నష్టం కేసు నమోదు చేశారు.

    ఏప్రిల్ 2023లో డీఎంకే, డీఎంకె నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు ఆరోపిస్తూ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై 'డీఎంకే ఫైల్స్'ను విడుదల చేసిన నేపథ్యంలో ఎం.కె. స్టాలిన్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

    డీఎంకే ఫైల్స్‌పై పేరుతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పరువుకు అన్నామలై భంగం కలిగించినట్లు చెన్నై సిటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు.

    చెన్నై మెట్రో కాంట్రాక్టు కోసం 2011లో ఎంకే స్టాలిన్ రూ. 200 కోట్లు చెల్లించారని అన్నామలై ఆరోపించారు.

    తమిళనాడు

    క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించిన అన్నామలై

    స్టాలిన్ పార్టీకి చెందిన డీఎంకే నాయకులు రూ.34 లక్షల కోట్ల విలువైన ఆస్తులను వెనకేసుకున్నారని, రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న దుబాయ్ కంపెనీకి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నారని అన్నామలై ఆరోపించారు.

    అన్నామలైని శిక్షించడమే ఉత్తమమైన చర్య అని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ అన్నారు.

    డీఎంకే లీగల్ నోటీసు తర్వాత క్షమాపణలు చెప్పేందుకు అన్నామలై నిరాకరించారు. ఈ కేసుపై కోర్టులో అన్నామలై కోర్టులో పోరాడతారని బీజేపీ పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    ఎం.కె. స్టాలిన్
    బీజేపీ
    తాజా వార్తలు

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    తమిళనాడు

    ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి భారతదేశం
    15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక ఎలక్ట్రిక్ వాహనాలు
    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! గవర్నర్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి గవర్నర్

    ఎం.కె. స్టాలిన్

    తమిళనాట మరోసారి హిందీ రగడ; పెరుగు పేరును 'దహీ'గా మార్చడంపై వివాదం తమిళనాడు

    బీజేపీ

    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే
    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్; 20వ తేదీకి ఉభయ సభలు వాయిదా రాహుల్ గాంధీ
    నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ కాంగ్రెస్
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం! కర్ణాటక

    తాజా వార్తలు

    మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు  మణిపూర్
    జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు రైతు నాయకుల మద్దతు  రెజ్లింగ్
    కేరళ: మలప్పురంలో పర్యాటకుల పడవ బోల్తా; 22మంది మృతి  కేరళ
    రేపు తెలంగాణ 'ఇంటర్ ఫలితాలు-2023' ! ఈ లింక్స్ ద్వారా రిజల్ట్స్‌ను తెలుసుకోండి తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025