NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు 
    తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు 
    భారతదేశం

    తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 10, 2023 | 03:53 pm 1 నిమి చదవండి
    తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు 
    తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు

    తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తరపు న్యాయవాది టీఎన్ బీజేపీ చీఫ్ అన్నామలైపై బుధవారం పరువు నష్టం కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 2023లో డీఎంకే, డీఎంకె నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు ఆరోపిస్తూ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై 'డీఎంకే ఫైల్స్'ను విడుదల చేసిన నేపథ్యంలో ఎం.కె. స్టాలిన్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. డీఎంకే ఫైల్స్‌పై పేరుతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పరువుకు అన్నామలై భంగం కలిగించినట్లు చెన్నై సిటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు. చెన్నై మెట్రో కాంట్రాక్టు కోసం 2011లో ఎంకే స్టాలిన్ రూ. 200 కోట్లు చెల్లించారని అన్నామలై ఆరోపించారు.

    క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించిన అన్నామలై

    స్టాలిన్ పార్టీకి చెందిన డీఎంకే నాయకులు రూ.34 లక్షల కోట్ల విలువైన ఆస్తులను వెనకేసుకున్నారని, రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న దుబాయ్ కంపెనీకి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నారని అన్నామలై ఆరోపించారు. అన్నామలైని శిక్షించడమే ఉత్తమమైన చర్య అని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ అన్నారు. డీఎంకే లీగల్ నోటీసు తర్వాత క్షమాపణలు చెప్పేందుకు అన్నామలై నిరాకరించారు. ఈ కేసుపై కోర్టులో అన్నామలై కోర్టులో పోరాడతారని బీజేపీ పేర్కొంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తమిళనాడు
    ఎం.కె. స్టాలిన్
    బీజేపీ
    తాజా వార్తలు

    తమిళనాడు

    తమిళనాడు కంబం ద్రాక్షకు జీఐ ట్యాగ్  పండ్లు
    'జడ్జి నాలుక నరికేస్తా'; రాహుల్ గాంధీని దోషిగా తేల్చిడంపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్
    బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ దిగ్గజ నేత వారసుడు బీజేపీ
    'నన్నే కరుస్తావా'; పాము తల కొరికిన వ్యక్తి; వీడియో వైరల్ తాజా వార్తలు

    ఎం.కె. స్టాలిన్

    తమిళనాట మరోసారి హిందీ రగడ; పెరుగు పేరును 'దహీ'గా మార్చడంపై వివాదం తమిళనాడు
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి తమిళనాడు
    'తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్‌ను నియంత్రిచండి': అమిత్ షాకు స్టాలిన్ లేఖ తమిళనాడు
    గవర్నర్ ఆర్ఎన్ రవి: ఒక‌వైపు తమిళనాడు ప్రభుత్వంతో వివాదం; మరోవైపు ప్రధాని మోదీపై ప్రశంసలు తమిళనాడు

    బీజేపీ

    సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం; ఈసీకి ఫిర్యాదు  కర్ణాటక
    మతం ఆధారంగా ఓట్లు అడగడం సిగ్గుచేటు : అక్బరుద్దీన్ ఓవైసీ కర్ణాటక
    కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో; ఏడాదికి మూడు సిలిండర్లు, రోజుకు అర లీటర్ నందిని పాలు ఉచితం  కర్ణాటక
    ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే

    తాజా వార్తలు

    'ఉస్తాద్ భగత్ సింగ్' క్రేజీ అప్డేట్; రేపు మొదటి గ్లింప్స్ విడుదల పవన్ కళ్యాణ్
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు  నరేంద్ర మోదీ
    యూకే: ముగ్గురు వ్యక్తుల DNAతో శిశువు జననం బ్రిటన్
    ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి పాకిస్థాన్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023