ఎం.కె. స్టాలిన్: వార్తలు

MK Stalin-Yogi Adityanath: పొలిటికల్‌ బ్లాక్‌ కామెడీ: హిందీ వివాదంపై యోగి- స్టాలిన్ మాటల యుద్ధం

జాతీయ విద్యా విధానం (NEP)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

MK Stalin: ఎన్ఈపీ వివాదం.. ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం స్టాలిన్ గట్టి వార్నింగ్!

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్రం మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

MK Stalin: డీలిమిటేషన్ పై కేంద్రప్రభుత్వంతో స్టాలిన్ పోరాటం..  ఏడు రాష్ట్రాల సీఎంలకు లేఖ  

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (MK Stalin) కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

MK Stalin: కేంద్ర కార్యాలయాల్లో హిందీ ఉండకూడదు : కేంద్రానికి స్టాలిన్ స్పష్టం

జాతీయ విద్యా విధానం అమలుపై కేంద్రం-తమిళనాడు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

MK Stalin: త్వరగా పిల్లల్ని కనండి.. తమిళ ప్రజలకు సీఎం విజ్ఞప్తి 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

MK Stalin: హిందీ వల్లే ఉత్తర భారతంలో 25 భాషలు నాశనం: స్టాలిన్ 

కేంద్రంలో అధికార బీజేపీ, తమిళనాడు అధికార డీఎంకే మధ్య హిందీ భాషను చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది.

Tamil Nadu: తమిళనాడులో సీఏఏను అమలు చేయబోం: సీఎం స్టాలిన్

కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి అమల్లోకి తెచ్చిన పౌరసత్వ (సవరణ) చట్టం (CAA)పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక కామెంట్స్ చేశారు.

Tamil Nadu: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది సజీవ దహనం 

తమిళనాడులోని వెంబకోట్టైలోని బాణసంచా కర్మాగారంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది.

17 Jan 2024

అయోధ్య

Ayodhya Temple: జనవరి 22న అయోధ్యలో మోదీ.. మరి 'ఇండియా' కూటమి నేతలు ఎక్కడంటే! 

జనవరి 22న అయోధ్యలో ప్రధాన నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని ముందుండి నడిపించనున్నారు.

Adani Group: తమిళనాడులో రూ.42,700 కోట్ల పెట్టుబడులకు అదానీ గ్రూప్‌ ఒప్పందం 

గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024లో రూ. 42,700 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడుల కోసం తమిళనాడుతో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది.

ప్రధానిపై సీఎం స్టాలిన్ ఫైర్.. తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అంటూ నిలదీత

తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ 'సనాతన ధర్మం'పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపాయి.ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు.

పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సనాతన కుల వివక్షే: ఉదయనిధి స్టాలిన్ 

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

Mamata Banerjee: అన్ని మతాలను గౌరవించాలి: ఉదయనిధి వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఆసక్తికర కామెంట్స్ 

'సనాతన ధర్మం'పై తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ అలజడిని సృష్టిస్తున్నాయి.

దేశంలో 'నరేంద్ర మోదీ' నమూనాకు రోజులు దగ్గర పడ్డాయ్: తమిళనాడు సీఎం స్టాలిన్ 

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

Udhayanidhi: 'సనాతన ధర్మం' మలేరియా, డెంగ్యూ లాంటిది: ఉదయనిధి స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. అంతేకాదు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు నిర్మూలించాలని ఆయన చెప్పడం సంచలనంగా మారింది.

Stalin on ED: ఈడీ ఎన్నికల ప్రచారంలో చేరిందంటూ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు మంత్రి కె.పొన్ముడికి చెందిన ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం దాడులు సోదాలు నిర్వహించింది. ఈడీ దాడులపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.

గవర్నర్ ఆర్ఎన్ రవి: ఒక‌వైపు తమిళనాడు ప్రభుత్వంతో వివాదం; మరోవైపు ప్రధాని మోదీపై ప్రశంసలు

వి.సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించిన వ్యవహారంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, గవర్నర్ ఆర్‌ఎన్ రవి మధ్య ఉప్పు, నిప్పుగా మారింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గవర్నర్ రవి ప్రశంసలు కురిపించారు.

'తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్‌ను నియంత్రిచండి': అమిత్ షాకు స్టాలిన్ లేఖ

కర్ణాటకలో అమూల్ వర్సెస్ నందిని గొడవ ఎంతటి రాజకీయ దుమారాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆఖరికి అది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా కూడా మారిపోయింది.

తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తరపు న్యాయవాది టీఎన్ బీజేపీ చీఫ్ అన్నామలైపై బుధవారం పరువు నష్టం కేసు నమోదు చేశారు.

తమిళనాట మరోసారి హిందీ రగడ; పెరుగు పేరును 'దహీ'గా మార్చడంపై వివాదం

తమిళనాడులో మరోసారి 'హిందీ' వివాదం తెరపైకి వచ్చింది. తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ 'ఆవిన్' తమ ప్యాకెట్లపై పెరుగుకు సమానమైన హిందీ పదమైన 'దహీ'ని ముద్రించడంపై రగడ రాజుకుంది.

తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి

తమిళనాడు పేరును ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి 'తమిళగం' అని సంభోదించడంపై తీవ్ర దుమారం రేగింది. తమిళనాడు వ్యాప్తంగా గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఈ వివాదం రోజురోజుకు మరింత ముదురుతున్న నేపథ్యంలో గవర్నర్ రవి స్పందించారు.